గత రెండేళ్ల నుంచి తెలుగు సినిమాలకు విరామం తీసుకున్న అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ‘భగవంత్ కేసరి’ చిత్రం ద్వారా మరలా ప్రేక్షకులను పలకరించబోతున్నది. బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో �
Unstoppable-3 | అన్స్టాపబుల్ షో బాలయ్యను అభిమానులను చాలా దగ్గర చేసింది. మాములుగా బాలయ్య అంటే ముక్కు మీద కోపం అని, ఊరికనే చిరాకుపడతాడని బయట జనం అనుకుంటుంటారు. కానీ పైకీ గంభీరంగా కనిపించినా.. బాలయ్యది చిన్న పిల్లాడ
యూకేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించి తమను రూ.2.2 కోట్లు మోసం చేశారంటూ ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో రెండు కంపెనీలపై కేసు నమోదు చేశారు.
Bhagwant kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఫ్యాన్స్ ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్న సినిమా భగవంత్ కేసరి (Bhagwant kesari). ఈ సారి తెలంగాణ ఫ్లేవర్లో డైలాగ్స్ చెబుతూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తున్నాడు బాలయ్య.
Bhagavanth Kesari Movie |ఇప్పటివరకు మాస్ జానర్ను టచ్ చేయని అనిల్ రావిపూడి ఏకంగా మాస్కు నిర్వచనంగా చెప్పుకునే బాలయ్యతో సినిమా చేస్తున్నాడంటే నందమూరి అభిమానులతో సహా సగటు ప్రేక్షకుడిలోనూ అమితాసక్తి నెలకొంది.
Bhagavanth Kesari Movie | ఏజ్ పెరిగినా కొద్ది మరింత ఊపుతో బాలయ్య సినిమాలు చేస్తున్నాడు. పైగా తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో చెలరేగిపోతున్నాడు.
అగ్ర హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకుర�
Waheeda Rehman | బాలీవుడ్ లెజెండరీ నటి, డ్యాన్సర్ వహీదా రెహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు వహీదా రెహమాన్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజ
తమిళ హీరో సూర్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా. మాస్ సినిమాలను ప్రేమించే ప్రేక్షకులకు ఇది నిజంగా గొప్ప వార్తే. సరైన మాస్ క్యారెక్టర్ పడితే సూర్య ఎలా విజృంభిస్తాడో ‘సింగం’ సిరీసే చె�
శ్రీలీల కెరీర్ గ్రాఫ్ చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లుకమ్మాల్సిందే. ఆ లైనప్ అలాఉంది మరి. ఓ వైపు బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ చేస్తున్నది. అందులో బాలయ్య, శ్రీలీల బాబాయ్, కూతుర్లుగా నటిస్తున్న సంగతి తెలిసిం�
భారత్లో మొదటిసారిగా పశ్చిమ బెంగాల్లో దామోదర్ నది ఒడ్డున రాణిగంజ్ గనిలో 1774లో మెస్సర్స్ సమ్మర్ హిట్లీ ఆఫ్ ఇండియా కంపెనీ బొగ్గు తవ్వకాలు ప్రారంభించింది. అనంతరం ప్రస్తుతం కోల్ ఇండియా అనుబంధ సంస్థల �