సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమా షూటింగ్లతో బిజీగా ఉంటూనే బుల్లితెరపై ప్రసారమయ్యే షోలకు హాజరు అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సందడి చేయగా, ఆ షో నే
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. రెండవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్తో పాటు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు�
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్లోకి వచ్చి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన చిత్రం అఖండ. బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేసింది. సింహ లెజెండ్ తర్వాత వచ్చిన ఈ
‘ఆనాడు సినిమా మాధ్యమం ద్వారా నాన్న ఎన్టీఆర్ భక్తిని కాపాడారు. ఈనాడు అదే భక్తి మా సినిమాను బతికించిందని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇది కేవలం మా యూనిట్ విజయం కాదు.యావత్ చలన చిత్ర పరిశ్రమ సక్సెస్గా భావ�
చాన్నాళ్ల తర్వాత తమ అభిమాన నటుడు బాలకృష్ణ నుండి మాసివ్ హిట్ రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. అభిమాన నటుడికి సంబంధించిన పాత వీడియోలు కూడా తెగ వైరల్ చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ�
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సక్సెస్ మూడ్లో ఉన్నారు. 61 సంవత్సరాల వయస్సులో ఎంతో ఎనర్జిటిక్గా సినిమాలు చేస్తున్న బాలకృష్ణ రీసెంట్గా అఖండ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలై పెద్ద హిట్ సాధించిన చిత్రం అఖండ. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బోయపాటి శీను, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. బాలయ్య పర�
Akhanda in USA theaters | సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్లో రూపొందిన చిత్రం అఖండ. ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు అందరు చిత్రానికి థమన్ అందించిన బ్యాక్ గ్
వెండితెరపై రికార్డులు క్రియేట్ చేసిన బాలయ్య ఇప్పుడు అన్స్టాపబుల్ అనే టాక్ షోతోను చరిత్రలు తిరగరాస్తున్నాడు. ఆహా కోసం హోస్ట్గా మారిన బాలకృష్ణ తనదైన ఉత్సాహంతో హోస్ట్గా అదరగొడుతున్నాడు.ఈ �
నందమూరి బాలకృష్ణ ఇటు సినిమాలు అటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైన కూడా సత్తా చాటుతున్నారు. త్వరలో అఖండంగా గర్జించనున్న బాలయ్య .. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా లో అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో అలరిస్తున్నారు బాలయ్య . �
సిరివెన్నెల మరణం సాహిత్యలోకానికి చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు. నవంబర్ 30 సాయంత్రం సిరివెన్నెల మరణించగా, ఆయన పార్థివదేహాన్ని అభిమానులు సినీ ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ చాంబర్లో ఉంచారు. ఆ
నందమూరి బాలకృష్ణ..ఆహా కోసం హోస్ట్గా మారి అన్స్టాపుబల్ అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు వారాలు మోహన్ బాబు మరియు నానిలతో సందడి చేసిన బాలకృష్ణ… మూడవ వారంకి బ్రేక్ ఇచ్చాడు. అతని భుజా�