ఉమ్మడి వరంగల్ జిల్లాలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాల దగ్గర మత పెద్దలు బోధించే బోధనలను విన్నారు. తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు
బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు, మసీదు ల వద్ద �
త్యాగానికి, విశ్వాసానికి, మానవతా విలువలకు ప్రాతినిధ్యం వహించి, మత, సామాజిక ఐక్యతను పెంపొందించే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. గ్రేటర్ వరంగల్ (Warangal) చింతల్లోని న్యూ ఈద్గాలో శనివారం ఉ�
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ (Bakrid) పర్వదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా హైదరాబాద్తోపాటు గ్రామాల
బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. శుక్రవారం సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బక్రీద్ బందోబస్తును పర్యవేక్షించారు. చెక్పోస్టుల వద్ద ఎ�
బక్రీద్ పండుగ రోజు మేక మాంసం (హిస్సా) సరఫరా చేస్తామని చెప్పి నగర వ్యాప్తంగా అనేక మంది నుంచి 60 లక్షల రూపాయల నగదును వసూలు చేసి పరారైన ఓ ముగ్గురు సభ్యుల ముఠాను హబీబ్నగర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమ�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ముస్లింలు ఉదయమే కొత్త దుస్తులు ధరించి ఈ ద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రా ర్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలయ్బల
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ఉమ్మడి జిల్లాలోని ముస్లింలు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం 6:45 గంటల నుంచి 8:30 వరకు మసీదులు, ఈద్గాహ్ల వద్ద వేలాది మంది ముస్లింలు ‘ఈద్ ఉల్ అజ్ హా
విద్యార్థులు విద్యాబుద్ధులు అందించే ఆ బడి పశువులకు కొట్టమైంది. సెలవుల్లో అయితే ఏకంగా నిలయంగా మారుతోంది. ఉపాధ్యాయుల పట్టింపులేకపోవడం.. పక్కింటి పాడి రైతుకు వరంగా మారింది. పాఠశాల ఉన్నప్పుడు విద్యార్థులత�
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ను సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకొని బక్రీద్�
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సోమవారం బక్రీద్ వేడుకలను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సామూహిక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు సందేశాలు ఇచ్చా
భక్తి విశ్వాసాలు, త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రధానంగా రేకుర్తిలోని సాలేహ్నగర్, కళాభా