ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, వరికి 500 బోనస్ ఏదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో దొంగలు పడ్డ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉన్నదని, ఆచరణ సాధ్యం కాని 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిందని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. రేవ�
Bajireddy Govardhan | నిజామాబాద్(Nizamabad )లోక్సభ నియోజకవర్గానికి భారత రాష్ట్ర సమితి(BRS) అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Govardhan) శుక్రవారం నామినేషన్(Nomination) దాఖలు చేశారు.
Bajireddy Govardhan | పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Govardhan) పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ 420 మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను నిండాముంచి గద్దెనెక్కిందని, అదో బడా ఝూటా పార్టీ అని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారం చేపట్టిందని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ చెప్పిన అబద్ధాలను ప్రజల ముందు
MP Suresh Reddy | కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. బీఆర్ఎస్ ఓడిపోవడపై దేశంలో చర్చ జరుగుతున్నదని రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి(MP Suresh Reddy) అన్నారు.
Bajireddy Govardhan | రేవంత్రెడ్డి ఝూటాకోర్ ముఖ్యమం త్రి అని, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. జగిత్యాల రూరల్�
లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్లో గందరగళం నెలకొన్నది. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిత్వం ఖరారుపై అంతులేని సందిగ్ధత కొనసాగుతున్నది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతుండగ�
పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని మోడీ త
KCR | వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరో నాలుగు లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముది�