జనవరిమార్చిలో రూ.1,468.95 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది బజాజ్ ఆటో. నిరుడు నమోదైన రూ.1,432.88 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.8,905 కోట్లకు చేరు�
గత నెలలో జోరుగా అమ్మకాలు న్యూఢిల్లీ, జూన్ 1: దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు జోరందుకున్నాయి. విదేశాలకు ఎగుమతులూ ఆకర్షణీయంగా సాగుతున్నాయి. మే నెలలో మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ�
న్యూఢిల్లీ, మే 18:ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్..సరికొత్త ఈ-స్కూటర్ను ప్రవేశపెట్టింది. సింగిల్ చార్జ్తో 140 కిలోమీటర్ల ప్రయాణించే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.98,564 నుంచి రూ.1,08,690 ధరల శ్రేణిల్లో లభిం
అనారోగ్యంతో కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం ముంబై, ఫిబ్రవరి 12: దేశీయ ద్విచక్ర వాహన రంగంలో పెను విప్లవానికి నాందిపలికిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కన్ను మూసారు. 83 సంవత్సరాల వయస్సుగల బజాజ్ వృద
ముంబై, జనవరి 3: బజాజ్ ఆటో అమ్మకాలు గత నెలలో 3 శాతం క్షీణించాయి. డిసెంబర్లో 3,62,470 యూనిట్లుగా నమోదైనట్లు సోమవారం సంస్థ తెలిపింది. 2020 డిసెంబర్లో 3,72,532 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈసారి అమ్మకాల్లో ద్విచక్ర వాహనాలు
ముంబై, నవంబర్ 25: అటు పారిశ్రామికంగా, ఇటు వాణిజ్యపరంగా డ్రోన్ల వినియోగానికి పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా.. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా వీటికి బీమా కవరేజీని తీసుకొచ్చింది. డీప్-టెక్ స్ట
లాక్డౌన్లతో సాగని వ్యాపారం మే నెలలో క్షీణించిన వాహన అమ్మకాలు న్యూఢిల్లీ, జూన్ 1: దేశీయ ఆటో రంగానికి ఈ ఏడాదీ కరోనా సెగ తగులుతున్నది. లాక్డౌన్లతో వ్యాపారాలు సాగక, అమ్మకాలే కరువవుతున్నాయి. గత నెల మేలో మారు�
ముంబై, మే 4: బజాజ్ గ్రూపు..అదనంగా మరో రూ.200 కోట్ల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్తో ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గతేడాది రూ.100 కోట్ల విరాళం అందించిన సంస్థ..ఈసారి రెండు రెట్లు పెంచింది. సెక�
ముంబై, ఏప్రిల్ 3: బజాజ్కు చెందిన ప్రీమియం బైకుల విక్రయ సంస్థ కేటీఎం తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరుగడంతో ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. సంస్థ తీ