Supreme Court | దేశంలో ట్రయిల్ కోర్టుల (Trial courts) తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చాలా సాధారణ కేసుల్లో కూడా దర్యాప్తు పూర్తయినప్పటికీ ట్రయల్ కోర్టులు బెయిల్ పిటిషన్లను (Bail pleas) తిరస్కరించడాన్�
బెయిల్ దరఖాస్తులపై విచారణను సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టే సంప్రదాయంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో కనీసం ఒక రోజు ఆలస్యం జరిగినా, ప్రజల ప్రాథమిక హక్కులపై ప్రతికూ�
Former MLA Pinnelli | పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై 18న విచారణను మాచర్ల కోర్టు వాయిదా వేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్కుమార్, అదనపు డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల తరఫున దాఖలు చేసిన మాండెటరీ (తప్పనిసరి) బెయిల్ పిటిషన్లను కోర్టు గురువారం తిరస్కరించింది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ పిటిషన్ కూడా అదేరోజు విచారణకు రానున్నది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల 14 మంది నిందితులకు హాజరుకానవసరం లేదని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో చార్జ్షీట్ దాఖలు చేసే
CJI DY Chandrachud:సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న బెయిల్, ట్రాన్స్ఫర్ పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 13 బెంచ్లు పనిచేస్తున్నాయని, ప్రతి రోజు ఒక్క�