ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ క్షేత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్ర స్మరణతో మార్మోగింది. వేద మత్రోచ్ఛారణలు, వాయిద్యాలు నడుమ ఆలయ ద్వారాలు ఆదివారం ఉదయం తెరచుకున్నాయి. దీంతో శ్రీమహావిష్ణువును దర్శించుక�
Badrinath Temple | చార్ధామ్ యాత్రలో కీలకమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు రవి పుష్య లగ్నంలో ద్వారాలను తెరిచారు. ద్వారా తెరిచిన వెంటనే జై బద్రీ విశాల్ నినాదాలతో బద్రీనాథ్ ప్రతిధ్వ
భక్తుల సందర్శనార్థం మే 10 నుంచి కేధార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయని శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రకటించింది.
శీతాకాలం సందర్భంగా అత్యంత పవిత్రమైన బద్రీనాథ్ దేవాలయాన్ని శనివారం నుంచి మూసివేశారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని 15 క్వింటాళ్ల బంతి పూలతో అందంగా అలంకరించారు. ఈ అలంకరణను చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. దేశ, �
Droupadi Murmu | ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం చమోలీ జిల్లాలోని బద్రినాథ్ ఆలయాన్ని (Badrinath Temple) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) బుధవారం సందర్శించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథ్ దేవాలయంలో, రుద్ర ప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Rajinikanth | జైలర్ సినిమా విడుదలకు ఒకరోజు ముందు హిమాలయాల యాత్రకు బయలుదేరిన స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth).. శనివారం బద్రీనాథుని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
నగర శివారులో బద్రీనాథ్ ఆలయం రూపుదిద్దుకుంది. ఉత్తరాఖండ్ బద్రీనాథ్ ఆలయాన్ని పోలిన ఆలయాన్ని దక్షిణ బద్రీనాథ్ పేరుతో మేడ్చల్ మండల పరిధిలోని రావల్కోల్ గ్రామ శివారులో నిర్మించారు.