చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరవనున్నారు. ఈ మేరకు మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఆలయ పునఃదర్శన తేదీని నిర్వాహకులు ప్రకటించారు.
ఉత్తరాది రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రినాథ్ ఆలయాన్ని మంచుదుప్పటి కప్పే�
Badrinath temple | ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయాన్ని శనివారం నుంచి అధికారులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించరు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూ�
Badrinath snow fall:
డెహ్రాడూన్: శీతాకాలం కావడంతో దేశమంతా చలి పెరిగిపోయింది. ఉత్తరాదిలోని హిమాలయాల సమీప రాష్ట్రాల్లో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా పడిపోయాయి. పైగా ఆయా రాష్ట్రాల్లో తీవ్రంగా మం�
Snow fall in Badrinath: దేశంలో చలి క్రమంగా పెరుగుతున్నది. ఉత్తరాదిలోని హిమాలయాల సమీప రాష్ట్రాల్లో తీవ్రంగా మంచు కురుస్తున్నది. దాంతో అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు
Char Dham Yatra Guidelines | ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్తో పాటు ఈ-పాస్ తప్పనిసరిగా
‘చార్ధామ్ యాత్ర లైవ్ కుదరదు’ | చార్ధామ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల గర్భగుడిలో జరిగే జరిగే పూజ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సి�
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని సుప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం పూజారులు ఆ రాష్ట్రమంత్రి ధన్సింగ్ రావత్పై మండిపడుతున్నారు. కోవిడ్-19 ప్రతిస్పందన శాఖను చూస్తున్న మంత్రి స్వయంగా లాక్ డౌన్ నిబందనలను అతిక్రమించి
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం | ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయ తలుపు తెరుచుకున్నాయి. మంగళవారం ఉదయం 4.15 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో పూజారులు తలుపులు తెరువగా..
డెహ్రాడూన్: దేశమంతటా ఎండలు మండుతున్నాయి. దక్షిణాదిలో అయితే భానుడు భగ్గుమంటున్నాడు. కానీ ఉత్తరాఖండ్లో నాలుగు పుణ్యక్షేత్రాలకు నెలవు అయిన చార్ధామ్లో మాత్రం వాతావరణం చల్లగా ఉంది. హిమాలయ�