జూన్ నెలలో హైదరాబాద్, మిర్యాలగూడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్- 19 జూనియర్, సీనియర్ (బాల బాలికలు) బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికకు ఈ నెల 31న కోదాడ ఇఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు సెలక్షన్స్�
బ్యాడ్మింటన్లో డెన్మార్క్ దిగ్గజ షట్లర్ విక్టర్ అక్సెల్సన్ శకం ముగిసింది. తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు అక్సెల్సన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. చాలా కాలంగా వెన్నుగాయంతో బ�
బ్యాడ్మింటన్ దిగ్గజం కరోలినా మారిన్ ప్రస్థానం ముగిసింది. తన అద్భుత ఆటతీరుతో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన మారిన్ తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. మోకాలి గాయం కారణంగా క
సుదీర్ఘ భారత బ్యాడ్మింటన్లో ఒక శకం ముగిసింది. తన అద్భుత ఆటతీరుతో లెక్కకు మిక్కిలి పతకాలు కొల్లగొట్టిన భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ ఆటకు వీడ్కోలు పలికింది. దాదాపు రెండేండ్ల నుంచి కోర్టుకు �
భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో అదరగొట్టారు. మూడు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకారు. నిరుడు సెప్టెంబర్ తర్వాత టాప్-5లో చోటు
భారత స్టార్ షెట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap) జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ (Saina Nehwal) ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్షిప్స్ - 2025కు వేళైంది. మంగళవారం నుంచి బర్మింగ్హామ్ వేదికగా ఈ టోర్నీకి తెరలేవనుంది. 1980లో ప్రకాశ్ పదుకునే, 2001లో పుల్లెల గోపీచంద్
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ రెండో రౌండ్లో భారత షట్లర్లు మెరిశారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్లో పీవీ సింధు, ఉన్నతి హుడా, తస్నిమ్ మిర్, శ్రీయాన్షి.. పురుషుల సింగిల్స్ల�
భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్-చిరాగ్ చైనా మాస్టర్స్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలి టోర్నీ ఆడుతున్న ఈ మాజీ ప్రపంచ నంబర్వన్ జోడీ..