భారత స్టార్ షెట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap) జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ (Saina Nehwal) ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్షిప్స్ - 2025కు వేళైంది. మంగళవారం నుంచి బర్మింగ్హామ్ వేదికగా ఈ టోర్నీకి తెరలేవనుంది. 1980లో ప్రకాశ్ పదుకునే, 2001లో పుల్లెల గోపీచంద్
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ రెండో రౌండ్లో భారత షట్లర్లు మెరిశారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్లో పీవీ సింధు, ఉన్నతి హుడా, తస్నిమ్ మిర్, శ్రీయాన్షి.. పురుషుల సింగిల్స్ల�
భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్-చిరాగ్ చైనా మాస్టర్స్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలి టోర్నీ ఆడుతున్న ఈ మాజీ ప్రపంచ నంబర్వన్ జోడీ..
నాలుగేండ్లకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడల (సీడబ్ల్యూజీ)లో భాగంగా 2026లో స్కాట్లాండ్లోని ప్రఖ్యాత గ్లాస్గో నగరంలో జరగాల్సి ఉన్న కామన్వెల్త్ క్రీడలకు ముందే భారత క్రీడాలోకానికి తీవ్ర అన్యాయం! 2026 జులై 23 ను�
సుమారు నాలుగు నెలల విరామం తర్వాత రాకెట్ పట్టిన భారత స్టార్ షట్లర్ శ్రీకాంత్ మకావు ఓపెన్లో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్.. 21-14, 21-15తో డేనిల్ డుబొవెంకో (ఇజ్రాయెల్
Krishna Nagar : పారాలింపిక్స్లో పతక వేటకు సిద్ధమైన బ్యాడ్మింటన్ స్టార్ కృష్ణా నగర్ (Krishna Nagar)కు ఊహించని పరిస్థితి ఎదురైంది. 'ప్లీజ్ నాకు సాయం చేయండి' అంటూ అతడు ఎక్స్ వేదికగా అభ్యర్థించాడు.
విశ్వక్రీడల్లో భారత్ తరఫున మరో సంచలనం. బ్యాడ్మింటన్లో దేశానికి పతకం పట్టుకొస్తారని భావించిన స్టార్ షట్లర్లంతా తీవ్రంగా నిరాశపరిచి క్వార్టర్స్ పోరు కంటే ముందే ఇంటిబాట పట్టినా అసలు అంచనాలే లేని యువ
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్లో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy) ముందంజ వేశాడు. విశ్వ క్రీడల్లో భారత టెన్నిస్ కెరటం సుమిత్ నాగల్(Sumit Nagal) పోరాట ముగిసింది.