బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్ల గోల్మాల్ జరుగుతోందంటూ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఎవరికి చెబితే వారికే టెండర్ ఒకే అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనులు పూర్తికాకుండానే అసంపూర్తి భవనాలకు శిలాఫలకాలు పెట్టి మంత్రుల చేత ప్రారంభోత్సవాలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు, ఎంబీ రికార్డులు చేస్తున్న అధికా�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్' మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మార్చి చివరి వారంలో బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ చౌరస్తాలో ‘ఇందిరా �
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి ఒక్కపైసా కేటాయించడం లేదని పాలన పూర్తిగా గాడి తప్పిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అధికారుల మధ్య వివాదం ముదిరింది. 32 డివిజన్లపై డీఈ జ్యోతి ఆధిపత్యం సాగిస్తూ..వస్తున్నారు. కార్పొరేషన్లో ప్రస్తుతం ముగ్గురు డీఈలు ఉన్నారు. యాదయ్య, నర్సింహ రాజు, జ్యోతి..�
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు కేసీఆర్ ఉచితంగా తాగునీళ్లు అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మాత్రం వారికి వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. గృహజ్యోతికి అర్హులైనా.. నెలనెలా కరెంటు చార
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ 24వ డివిజన్లో ఉన్న గ్రీన్ జోన్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
నగర శివారుల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు తెరపైకి వస్తున్నాయి. మారిన రాజకీయ పరిణామాలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మేయర్లు, చైర్మన్లు పట్టించుకోకపోవడం, పాలక మండలి గడువు మ
నగర శివారులోని కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. మున్సిపల్ చట్టం ప్రకారం నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే మేయర్పై అవిశ్వాసానికి అవకాశం ఉండటంతో పలు
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ పెద్ద చెరువు ఆహ్లాదానికి కేరాఫ్గా మారింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో శరవేగంగా సుందరీకరణ పనులు చేపట్టడంతో మంత్రి సబితారెడ్డి ఆదివారం లేక్ఫ్రంట్ ప�
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ను ఒక ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో రూ.15 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు
మతిస్థిమితం లేని అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. అన్నీ తానై లాలిస్తున్నాడు. కావాల్సిన సపర్యలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్లోని మాతృదేవో భవ అ