కేంద్రం కొత్తగా మంజూరు చేసిన పాండురంగాపురం-మల్కాన్గిరి కొత్త రైల్వేలైన్ బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ అవసరాలు తీర్చేలా ఉన్నదని, కేంద్రం ఇప్పటికైనా బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తెలంగ
తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చాలా స్పష్టంగా ఉన్నారని, తెలంగాణ మరింత బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని వారు కోరుకుంటున్నారని రాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్
స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నదని, మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్నసిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో శనివారం 9వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు, 66 �
B.Vinodkumar | ‘ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందు నిలుపుతున్న బీఆర్ఎస్ది అభివృద్ధి విధానమని.. ఓర్వలేని ప్రతిపక్షాలు దుర్బుద్ధితో ఆరోపణలు చేస్తున్నాయి’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమా�
కర్షకలోకం ఆనందంలో మునిగితేలుతున్నది. రుణమాఫీ ప్రకటనతో ధూంధాం చేసుకుంటున్నది. లక్షలోపు రుణం మాఫీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం, ఈ ప్రక్రియ వెనువెంటే ప్రారంభం కావడంతో సంబురాలతో హోరెత్తిస్తు�
బీఆర్ఎస్ పార్టీ దేశంలో ప్రబల శక్తిగా బీఆర్ఎస్ అవతరిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు. 2024 ఎన్నికల తరువాత బీఆర్ఎస్ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మా�
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సా�
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. పట్టణంలో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవార�
తెలంగాణలో వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించిన ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం శంకరపట్నం మండలంలోని 6 క్లస్టర్ రైతు వేదికల్లో రైత�
సమైక్య పాలనలో పూర్తిగా నిరాధారణకు గురైన కుల వృత్తులకు స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ పాలనలో తగిన గుర్తింపు దక్కిందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
Panchayati Raj Group | పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధుల కోసం ‘పంచాయతీరాజ్ గ్రూప్’ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళ
యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నదని, వర్సిటీల్లో నియామకాలకు అదే అడ్డంకిగా మారిందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొ�
ఎల్ఐసీని ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 29న రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) డివిజన�
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. తదుపరి ఉత్తర్వు లు వెలువడే వరకు వినోద్కుమార్ ఆ పదవిలో కొనసాగుత