Padi Puja | మండలంలోని వడ్వట్ గ్రామంలో లక్ష్మీ కాంత్ రెడ్డి సివిల్ స్వామి నివాసంలో మహేష్ గంట స్వామి చేతుల మీదుగా అయ్యప్పస్వామి పడిపూజ వైభవంగా నిర్వహించారు.
అయ్యప్పస్వామి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా శనివారం పట్టణంలో అయ్యప్ప ఆరట్టు వేడుకలను అయ్యప్ప స్వాములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప విగ్రహాలను ప్రత్యేక వాహనంల�
శబరిమల యాత్రలో (Sabarimala Yathra) భాగంగా తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి ఉద్రిక్తతకు దారితీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు.
Sabarimala | కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండలం, మకరవిలక్కు వార్షిక ఉత్సవాల నేపథ్యంలో భక్తులు తరలివస్తున్నారు. తొలివారంలోనే ఏకంగా 5.75లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్ల�
శబరిమల అయ్యప్పస్వామి ఆలయ దర్శనం కోసం కేరళకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ స్వల్ప ప్రమాదానికి గురైంది. బుధవారం కేరళలోని ‘ప్రమదం’ వద్ద హెలికాప్టర్ దిగుతుండగా, హెలిప్యాడ�
అయ్యప్ప మాలలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో ఎదుట గురువారం అయ్యప్ప భక్తులు ధర్నా చేశారు.
అయ్యప్ప స్వామి (Ayyappa Swamy) కొలువై ఉన్న శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం కానుంది. దీంతో నియమ, నిష్టలతో మాల ధరించిన స్వాములు భారీగా శబరి గిరులకు చేరుకుంటున్నారు.
కోట్లాది మంది భక్తులు పూజించే అయ్యప్ప కొలువైన శబరిమల దేవాలయంలో శనివారం మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మకర జ్యోతి దర్శనం ఉత్సవాల్లో భాగంగా జనవరి 13, 14 తేదీల్లో ప్రసాద శుద్ధ క్రియ, బింబ శుద్ధ క్రియ వంటి
పాలమూరు అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. సోమవారం జిల్లా కేంద్రంలోని అయ్యప్పకొండపై ఆల య వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన �
కొత్తకోట పట్టణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. సోమవారం ఉదయం 4గంటలకు గణపతి హోమంతో అంబాభవానీ ఆలయంలో అయ్యప్పస్వామికి అభిషేకించి కలశాలను సుబ్రహ్మణ్యస్వామికి అర్పించి కావడిలతో పూజా కార్యక్రమాలను నిర్వహి