Ayodhya Ram Temple: 2024, జనవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 5.5 కోట్ల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ ప్రజలే కాదు.. వీఐపీలు కూడా అధిక సంఖ్
Surya Tilak | శ్రీరామ నవమి వేడుకలకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని (Ayodhya Ram temple) ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు.
త ఐదేండ్లలో ప్రభుత్వానికి రూ.400 కోట్లకుపైగా పన్ను చెల్లించినట్టు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం మాట్లాడుతూ, 2020 నుంచి 2025 ఫిబ్రవరి 5 వరకు జీఎస�
Acharya Satyendra Das: అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ పార్దీవదేహాన్ని జలసమాధి చేశారు. అంతిమయాత్రలో బాబ్రీ మసీదు అడ్వకేట్ ఇక్బాల్ అన్సారీ పాల్గొన్నారు.
అయోధ్యలోని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూశారు. ఫిబ్రవరి 3న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 85 ఏళ్ల దాస్ను ఇక్కడి సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
Vasant Panchami | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు భక్తులు పోటెత్తారు. నేడు వసంత పంచమిని (Vasant Panchami) పురస్కరించుకొని రామ మందిరాన్ని (Ram temple) సందర్శన కోసం భక్తులు తరలివస్తున్నారు.
Ayodhya | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ( Maha Kumbh) వేళ అయోధ్యకు కూడా భక్తులు (Devotees) పోటెత్తుతున్నారు. అయోధ్య రామ మందిరాన్ని (Ram temple) సందర్శిస్తున్నారు.
యూపీలోని అయోధ్య రామాలయం నిర్మాణానికి కూలీల కొరత ఏర్పడింది. వాస్తవానికి ఈ ఆలయ నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్కు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, దానిని సెప్టెంబర్కు పొడిగించారు.