అయోధ్యలో రామ మందిరంలో విరాళాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ నిరపరాధిగా తేల్చింది.
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయ విరాళాలను చోరీ చేసిన కేసులో సిట్ తన నివేదికను సమర్పించింది. రామ జన్మభూమి ట్రస్టు మాజీ చీఫ్ చంపత్ రాయ్తో పాటు మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు ఆ కేసులో సిట్ క్లీన్ చిట్ ఇచ్చి
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయ సీఈవో పోస్టుకు ఇంటర్వ్యూలు చేయనున్నారు. ఇంటర్వ్యూ కోసం 18 మందిని షార్ట్లిస్ట్ చేశారు. మంగళ, బుధ వారాల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ పోస్టు కోసం 5300 మంది దరఖాస్తు చేసుకున్
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ ఉదంతం స్థానిక వ్యాపారులు, హోటళ్లపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నది. చోరీ ఘటనకు ముందు రోజులతో పోలిస్తే భక్తుల సంఖ్య 25 శాతం తగ్గిపోయిందని రామ్పథ్లో గంధం, పూల దండలు అమ్మే వ్యా
అయోధ్య రామునికి భక్తులు సమర్పించిన కానుకల చోరీ కేసు దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఆలయంలో కానుకల అపహరణతో పాటు భక్తుల నుంచి విరాళాల పేరిట పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేందుకు నకిలీ రసీదు ప
Bajrang Lal Bagra | అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) లో భక్తుల విరాళాల చోరీపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Ram JanmaBhumi TheerthaKshetra Trust) కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ (Champat
ఈనెల 20 నుండి ఆగస్టు 13 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర రాజకీయ పోరు నెలకొనే అవకాశం ఉంది. నాలుగు వారాల పాటు జరిగే ఈ సమావేశాల్లో 19 సిట్టింగ్లు(సమావేశ రోజులు) ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు తె
అయోధ్యలోని రామాలయానికి సమర్పించిన విరాళాల్లో కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తును కారణంగా చూపుతూ ప్రధానమంత్రి కార్య�
కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామ మందిరం ప్రతిష్ట విరాళాల కుంభకోణంతో అభాసుపాలవుతున్నది. అయ్యో రామా.. ఈ అక్రమాలు చూడుమా అంటూ భక్తులు అయోధ్య రాముడిని వేడుకుంటున్నారు.