అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ ఉదంతం స్థానిక వ్యాపారులు, హోటళ్లపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నది. చోరీ ఘటనకు ముందు రోజులతో పోలిస్తే భక్తుల సంఖ్య 25 శాతం తగ్గిపోయిందని రామ్పథ్లో గంధం, పూల దండలు అమ్మే వ్యా
అయోధ్య రామునికి భక్తులు సమర్పించిన కానుకల చోరీ కేసు దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఆలయంలో కానుకల అపహరణతో పాటు భక్తుల నుంచి విరాళాల పేరిట పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేందుకు నకిలీ రసీదు ప
Bajrang Lal Bagra | అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) లో భక్తుల విరాళాల చోరీపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Ram JanmaBhumi TheerthaKshetra Trust) కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ (Champat
ఈనెల 20 నుండి ఆగస్టు 13 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర రాజకీయ పోరు నెలకొనే అవకాశం ఉంది. నాలుగు వారాల పాటు జరిగే ఈ సమావేశాల్లో 19 సిట్టింగ్లు(సమావేశ రోజులు) ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు తె
అయోధ్యలోని రామాలయానికి సమర్పించిన విరాళాల్లో కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తును కారణంగా చూపుతూ ప్రధానమంత్రి కార్య�
కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామ మందిరం ప్రతిష్ట విరాళాల కుంభకోణంతో అభాసుపాలవుతున్నది. అయ్యో రామా.. ఈ అక్రమాలు చూడుమా అంటూ భక్తులు అయోధ్య రాముడిని వేడుకుంటున్నారు.
Ayodhya Ram Temple | అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) నిర్మాణం కోసం ప్రజలు రూ.3,000 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చినట్లు రామమందిర నిర్మాణ కమిటీ (Ram Temple Construction Committee) చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.
శ్రీరామ జన్మ భూమిలో రామాలయం నిర్మాణం పూర్తయింది. ప్రధాన దేవాలయ ప్రాంగణంతోపాటు గణేశ, శివ, హనుమాన్, సూర్యనారాయణ, భగవతి, అన్నపూర్ణ, శేషావతార దేవాలయాల నిర్మాణం కూడా పూర్తయింది.
Ayodhya Ram Temple: 2024, జనవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 5.5 కోట్ల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ ప్రజలే కాదు.. వీఐపీలు కూడా అధిక సంఖ్
Surya Tilak | శ్రీరామ నవమి వేడుకలకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని (Ayodhya Ram temple) ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు.