స్టాక్ మార్కెట్లకు నూతన సంవత్సరం అచ్చిరాలేదు. ప్రారంభ రోజు పెరిగినప్పటికీ..ఆ మరుసటి రోజు నుంచి భారీగా పతనం చెందింది. వడ్డీరేట్ల పెంపుపై వెనుకంజ వేయబోమని అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రకటించిన నాటి నుంచి సూ
తాకట్టుపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ రుణ గ్రహితలకు షాకిచ్చింది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. 7 రోజుల నుంచి 10 ఏండ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 3.5 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీ ఇస్తున్నది.
క్సిస్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని పావు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
యాక్సిస్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు మరింత పెర�
భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 463, నిఫ్టీ 143 పాయింట్ల లాభం ముంబై, జూన్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. వాహన, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్ల నుం�