సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది. తొలి మ్యాచ్లో బౌలర్లు పూర్తిగా విఫలమవగా.. రెండో మ్యాచ్లో కొంత పోరాడినా ఫలితం మారలేదు. ఈ క్రమంలో మాజీలు చాలామంది రిషభ్ �
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఫేవరెట్లుగా బరిలో దిగిన టీమిండియా.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత జట్టులో రెండు మార్పులు చేస�
బెంగళూరు టెస్టులో అశ్విన్, జడేజా సత్తాచాటినా కూడా సిరాజ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ పెద్దగా రాణించలేదు. లంక తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒక్క వికెట్ తీసిన అక్షర్.. రెండో ఇన్నింగ్స్లో తన ఎంపిక సర�
స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై భారత పేసర్లు చెలరేగారు. లంక టాపార్డర్ను తుత్తునియలు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ చెరో రెండు వికెట్లతో చెలరేగారు. వీరికితోడు అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్తో సత్త
బెంగళూరులో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన బ్యాటర్లతో పాటు రవీంద్ర జడేజా (4) రవిచంద్రన్ అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇలాంటి సమయంలో యువకెర
ముంబై: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండవ టెస్టులో.. రెండవ రోజు భోజన విరామ సమయానికి ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 285 రన్స్ చేసింది. సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ 146 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. అక్షర్
అక్షర్కు ఐదు, అశ్విన్కు మూడు వికెట్లు కివీస్ తొలి ఇన్నింగ్స్ 296 ఆలౌట్ 63 పరుగుల ఆధిక్యంలో భారత్ భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న కాన్పూర్ పోరు�
Axar Patel | కివీస్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు టీమిండియాలో అద్భుతమైన ప్రదర్శన చేసిన బౌలర్ అక్షర్ పటేల్. ఐదు వికెట్లతో న్యూజిల్యాండ్ బ్యాటింగ్ ఆర్డర్ నడ్డివిరిచాడతను.
IND vs NZ | న్యూజిల్యాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన బౌలింగ్తో కివీస్ నడ్డి విరిచిన అక్షర్ పటేల్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఐదుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన బౌల�
కాన్పూర్: న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు. కాన్పూర్లో జరుగుతున్న తొలి టెస్టులో మూడవ ర�
దుబాయ్: వరల్డ్ కప్ ( T20 World Cup ) టీమ్లో మార్పులు చేసింది బీసీసీఐ. స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ను 15 మంది సభ్యుల టీమ్లోకి తీసుకున్నారు. అక్షర్ పటేల్ ఇప్పుడు స్టాండ్ బై జ�
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ ప్లేయర్లు తన బౌలింగ్ను సరిగా అర్థం చేసుకోలేకపోయారని భారత యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ చెప్పాడు. తాను వేసిన కొన్ని బంతులు స్పిన్ అవుతాయో లేదో త�
చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. కొవిడ్-19 బారినపడి గత 20 రోజులుగా ఐసోలేషన్లో ఉన్న అక్షర్ శుక్రవారం జట్టుతో కలిశాడు. ఢిల్లీ జట్టు�