మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభావంతో ఉపాధి కరువై మరో ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం వెలుగుచూసింది.
Auto driver | రాష్ట్రంలో మరో ఆటోడ్రైవర్(Auto driver) ఉరేసుకొని ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో(Gajwel) బుధవారం వెలుగుచూసింది.
ఎండలు మండిపోతున్నాయి. జనం మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కువ మంది ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు చూసుకుంటున్నారు. కార్లలో ఏసీ ఉన్నందున ఎప్పుడైనా వెళ్తారు.
ఆర్థిక ఇబ్బందులతో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఇప్పలపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై నరేశ్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప�
ఆటో సరిగ్గా నడవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై స్వామి అనే ఆటోడ్రైవర్ తన భార్యను చంపి, ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించగా..రాష్ట్రవ్యా
ఇంటర్ చదువుతున్న మల్లికార్జున్.. అమ్మానాన్నలతో హాలీడేస్ ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. పరీక్షలు అయిపోగానే, సెలవుల కోసం ఇంటికొచ్చాడు. ఇంటికి చేరి, తలుపులు తీయగానే.. కండ్ల ముందు రెండు మృతదేహాలు. అమ్మానాన్న�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆటో సరిగా నడవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవర్ తన భార్యను హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఆర్టీసీ బస్సు (RTC Bus) సిబ్బందిపై ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. కామేపల్లి వద్ద ఆటోను పక్కకు పెట్టమని బస్సు డ్రైవర్ కోరాడు.
ఆర్థిక ఇబ్బందులు భరించలేక తల్లితోసహా ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాజిగిరి ఠాణా పరిధిలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెం�