వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో భారత మహిళల జట్టు చోటు దక్కించుకుంది. మొత్తం ఆరు జట్లు క్వాలిఫై అయినట్టు ఐసీసీ ప్రకటించింది. గ్రూప్ - 1, గ్రూప్ -2లో మొదటి మూడు స్థానాల్ల�
ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా నడుస్తున్న మైనే ఫార్మా గ్రూప్నకు చెందిన అమెరికా జనరిక్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోను డాక్టర్ రెడ్డీస్ అనుబంధ సంస్థ కొనుగోలు చేస్తున్నది.
ప్రొ లీగ్ హాకీ పోటీలలో ప్రపంచ చాంపియన్ జర్మనీ, నాలుగో ర్యాంకర్ ఆస్ట్రేలియాలతో తలపడే భారత జట్టుకు డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్ వైస్క�
స్వదేశంలో పరుగులు చేయకుంటే ఎంతటి ఆటగాడికైనా విమర్శలు తప్పవని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. కెఎల్ రాహుల్కు కష్టకాలం నడుస్తున్నదని, అతడు త
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేళైంది. కోట్లాది మంధి భారతీయుల ఆశలపై నీళ్లు చల్లుతూ వరుసగా ఏడోసారి తుదిపోరుకు అర్హత సాధించిన ఆస్ట్రేలియా.. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది.
Harmanpreet Kaur | మహిళల టీ20 వరల్డ్ కప్ (Women's T20 World Cup)లో టీమిండియా (Team India) ఆస్ట్రేలియాపై ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అభిమానులకు భావోద్వేగ సందేశా�
‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాజయాలు చవిచూసిన ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడో
Pat Cummins:కమ్మిన్స్ మూడవ టెస్టుకు దూరం కానున్నాడు. తల్లి అనారోగ్యం కారణంగా అతను ఆ టెస్టుకు అందుబాటులో ఉండడలేదు. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేయనున్నాడు.
ICC Ratings : ఆసీస్తో నాగపూర్, ఢిల్లీలో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు పిచ్లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ఆ రిపోర్టును తయారు చేశార�
‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో భాగంగా ఆడిన రెండు టెస్టుల్లోనూ టీమ్ఇండియా చేతిలో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్ కోసం బలమైన జట్టును ఎంపిక చేసింది.
ICC Women's T20 World Cup | దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో భారత్కు మరోసారి నిరాశ తప్పలేదు. సెమీస్లో భారత మహిళ జట్టు పోరాడి ఓడిపోయింది. ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓటమి