భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 3వ తేదీన జరుగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య జరిగే చివరి పోరుకు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సింది.
Glenn Maxwell: మ్యాక్స్వెల్ మాయ చేశాడు. 128 బంతుల్లోనే 201 రన్స్ చేశాడు. మ్యాక్సీ పవరఫుల్ హిట్టింగ్తో.. ఆఫ్ఘనిస్తాన్పై ఆస్ట్రేలియా స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. రెండుసార్లు క్యాచ్ డ్రాప్ అయినా.. మ్యాక్సీ ఆ �
ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్ ప్రపంచకప్ పోరును అసలు ఏమని వర్ణించగలం. ఆఖరి వరకు విజయం కోసం మ్యాక్స్వెల్ సాగించిన దండయాత్ర మెగాటోర్నీకే హైలెట్గా నిలిచింది. మంగళవారం జరిగిన కీలక మ్యాచ్లో ఆసీస్ 3 వికెట�
AUS vs AFG: ముంబైలో అఫ్గాన్ నిర్దేశించిన 292 పరుగుల ఛేదనలో 91-7గా ఉన్న ఆసీస్... ఈ స్థితిలో మ్యాచ్ గెలవడం పక్కనబెడితే కనీసం 150 అయినా కొడతారా..? అఫ్గాన్ సంచలనం నమోదుచేయడం లాంఛనమే.. అన్న క్రికెట్ అభిమానుల ఆశలను ఓ వి
AUS vs AFG: పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కున్న జద్రాన్..ఇన్నింగ్స్ మొత్తమ్మీద ఒక్క లూజ్ షాట్ కూడా ఆడకుండా రాణించిన తీరు ఆకట్టుకుంది.
NRI | ఇటీవలే తెలంగాణాలో బాగా ప్రాచుర్యం పొందిన ‘గులాబీల జెండాలే రామక్క’(Gulabila jendale Ramakka)పాట నేడు ఖండాలు దాటి విదేశాల్లో కూడా మారు మోగుతున్నది. నవంబర్లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ గెలవాలని కాంక్షిస్తూ �
వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా వరుసగా ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన రెండో మ్యాచ్లో ఆసీస్ 33 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను మట్టికరిపించింది. ఈ విజయంతో కంగారూలు సెమీస్ బె
ODI World Cup 2023 : వరల్డ్ కప్ డబుల్ హెడర్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ తీసుకున్నాడు. ఇంగ్లం�
ODI World Cup 2023 : భారత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో శనివారం కీలక మ్యాచ్లు జరుగుతున్నాయి. డబుల్ హెడర్(Double Header)లో భాగంగా బెంగళూరు వేదికగా తలపడుతున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ బెర్�
ODI World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ సెమీస్ రేసులో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్తో కీలక మ్యాచ్కు ముందు ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) స్వదేశానికి...
ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఖరారైంది. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య ఈ నెల 23న విశాఖపట్నంలో తొలి మ్యాచ్తో సిరీస్కు తెరలేవనుండగా, డిసెంబర్ 3న ఆఖరి మ్యాచ్�