మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లా కేంద్రంలోని జబిందా మైదానంలో ఈ నెల 24న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్, క�
BRS | మహారాష్ట్రలోని నాందేడ్, కంధార్-లోహా సభల సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మూడో సభకు ముమ్మర కసరత్తు చేస్తున్నది. రెండు సభలతో మరాఠ్వాడా ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్న బీఆర్�
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మరో మారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ నెల 24న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ తెలిపారు. ఛత్రపతి శంభాజీ నగర్లో సభ ఏర్పాట్లపై ఆర్మూర
సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా విస్తరించిన అనంతరం తొలిసారి రాష్ర్టానికి వెలుపల మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న భారీ సమావేశాన్ని నిర్వహించారు.
మహారాష్ట్రలోని ఔరంగబాద్ పట్టణం బీఆర్ఎస్కు జై కొట్టింది. తెలంగాణ మాడల్ మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టిస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా కావాలని ఆ రాష్ట్ర ప్ర�
నాందేడ్ సభ విజయంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం పార్టీలోకి నేతలు, కార్యకర్తలు వెల్లువలలా వచ్చి చేరుతున్నారు. ఆదివారం మహరాష్ట్రలోని ఔరంగాబాద్లో శంభాజీ బ్రిగేడ్ నుంచి జహీర�
Viral news | ప్రజాప్రతినిధులు ఉన్నదే ప్రజల సమస్యల పరిష్కారానికి. అందుకే ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా అధికారులు పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటారు. అప్పుడు ఆ ప్రజాప్రతినిధులు
Aurangabad | మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరఠ్వాడ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చదువుతున్న ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటల్ల
Maharashtra | డ్రైవర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మైనర్ బాలిక ఆటోలో నుంచి దూకేసింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప�
Chhath Puja | బీహార్లోని ఔరంగాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఒడియా గాలీలో ఉన్న ఓ ఇంట్లో ఛాట్పూజ సందర్భంగా ప్రసాదాలు తయారు చేస్తున్నది.
Nashik Bus tragedy | మహారాష్ట్రలోని నాసిక్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్ప
ఖిలాఫత్ ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదాన్ని రగిలించింది. హిందూ, ముస్లింల ఐక్యతకు దోహదపడింది. జాతీయోద్యమంలో ముస్లింలు మరింత పాల్గొనేలా ప్రేరణ కల్పించింది. మొత్తంగా స్వాతంత్య్రోద్యమం ఉధృతమయ్యే