Maharashtra | మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల
ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు పట్టణాలతో పాటు ఓ విమానాశ్రయం పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఔరంగాబాద్ను శంభాజీనగర్గా, ఉస్మానాబాద్ను ధరాశివ్గా, నవీ ముంబైలోని వ�
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం నిర్ణయంపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నిరసన తెలిపింది. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్గా, ఉస్మానాబాద్ని ధరాశివ్గా మారుస్తున్నట్లు మహారాష్ట్ర ప్�
Aurangabad | ఇందూరు నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు బీహార్లో ప్రమాదానికి గురైంది. బీహార్లోని ఔరంగాబాద్ (Aurangabad) జిల్లాలో బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బోల్తా పడి నిజామాబాద్ జిల్లా
ముంబై: నన్ను ఎందుకు ప్రేమించవు?… అని అమ్మాయిని ప్రశ్నించిన ఒక వ్యక్తి ఆమె గొంతు కోసి హత్య చేశాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ దారుణం జరిగింది. 18 ఏళ్ల సుఖ్ప్రీత్ కౌర్ అలియాస్ కాశీష్ ప్రీత్పాల్సిం�
ఔరంగబాద్: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని మూసివేశారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్ సమీపంలో ఉన్న కుల్దాబాద్లో జౌరంగజేబు సమాధి ఉన్న విషయం తెలిసిందే. అయిదు రోజుల పాటు టూంబ్ను మూసివేస్తున్న�
ఇంత వేడిలోనూ పెండ్లి బరాత్ చేయాలంటే మాటలా? దీనికీ పరిష్కారం చూపించారు మహారాష్ట్ర ఔరంగాబాద్కు చెందిన ఓ ఔత్సాహికుడు. ఈ ట్రెండింగ్ వీడియో ట్విట్టర్లో మూడు రోజుల వ్యవధిలో 15 వేల మంది...
Summer specials trains | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు (Summer specials trains) నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇవి ఈ నెలాఖరు నుంచి జూన్ వరకు అందుబాటులో ఉంటాయని తెలి�
Naregaon rain: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఔరంగాబాద్ జిల్లాలోని నరెగావ్ పట్టణంలో కుంభవృష్టి కురిసింది. దాంతో పట్టణం మొత్తం
చాలామంది ఫేస్ బుక్ అంటేనే టైమ్ వేస్ట్ అంటారు. ఎందుకంటే.. నేటి యువత ఎక్కువగా ఫేస్ బుక్ లోనే కదా టైమ్ పాస్ చేసేది. నిజానికి ఫేస్ బుక్ లో అవసరం ఉన్నది, అవసరం లేనిది.. అంతా ఉంటుంది. మనకు అవసరం ఉన్న సమ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముంబై, పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నది. ఇందు�