భద్రాచలం పట్టణంలో పంద్రాగస్టు వేడుక నాడు జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. పట్టణంలోని చర్ల రోడ్తో పాటు ఐటీడీఏ రోడ్, టెంపుల్ రోడ్, పలు కాలనీల్లో, ప్రధాన రహదారిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సా
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
దేశమంతా 79వ స్వతంత్ర దిన వేడుకలకు సిద్ధమవుతున్నది. మీరూ.. ఈ జెండా పండుగకు ప్రత్యేకంగా ముస్తాబవ్వాలని అనుకుంటున్నారా? అయితే.. మన త్రివర్ణ పతాకం నుంచి ప్రేరణ పొందిన ఫ్యాషన్కు జై కొట్టండి.
అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనలు ఆగస్టు 15 నుంచి మారనున్న కారణంగా వేలాది మంది పిల్లలు ముఖ్యంగా భారత్కు చెందినవారు స్వదేశాలకు తరలిపోవలసిన ముప్పును ఎదుర్కోనున్నారు.
Free Bus | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదివరకటిలా ఇంట్లో భర్త విసుక్కున్నా, కసురుకున్నా పడాల్సిన అవసరం లేదని.. ఫ్రీ బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్�
భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై స్వీకరించిన ప్రతీ దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి, వచ్చే నెల 15 నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్
భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను ఆగస్టు 15 లోగా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పెగడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శనివారం
ఆగస్టులో శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నదని, రానున్న మండలి సమావేశాలను పాత అసెంబ్లీ భవనంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు.
ఆగస్టు 15 నాటికి భూ భారతి దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తహసీల్దార్లకు సూచించారు. కలెక్టరేట్లో భూ భారతి చట్టం అమలుపై అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్ట�
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నుంచి హర్యానాలోని పాఠశాలల్లో ‘గుడ్ మార్నింగ్' బదులు ‘జై హింద్' చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయభావాన్ని పెం�
Harish Rao | ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రునమాఫీ, ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించాలని.. చేస్తే తాను పదవికి రాజీనామాకు చేసేందుకు సిద్ధమని.. లేకపోతే రాజీనామాకు సిద్ధమా? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అంటూ సిద
Free Bus | ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఫిక్సయ్యింది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్