KCR | పరాయి వలస పాలన కోరల నుంచి విముక్తి పొంది, స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ 1947 ఆగస్టు 15న భారతదేశం స్వయంపాలనను సాధించుకున్నదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేరొన్నారు.
రేవంత్, ఉత్తమ్ ఫొటోల కోసమే కార్డులుస్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ హంగామా చేస్తున్నది. ఈ స్మార్ట్ కార్డులతో లబ్ధిదారులకు కొత్తగా కలిగే ప్రయోజనం ఏంటనే చర్చ జరుగుతున్నది.
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
Ration Cards | రేషన్కార్డు లబ్ధిదారులకు మూడు రంగుల్లో ఉన్న లామినేటెడ్ కార్డును ప్రభుత్వం అందించనున్నది. ఈ నెల 15న సంగారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ఈ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.
భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వలస పాలన సంకెళ్లను తెంచుకుని, స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటూ ప్రజాస్వామ్య పంథాలో అడుగుపెట్టింది. అసంఖ్యాక త్యాగాల పునాదులపై నిర్మితమైన రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కుల�
భద్రాచలం పట్టణంలో పంద్రాగస్టు వేడుక నాడు జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. పట్టణంలోని చర్ల రోడ్తో పాటు ఐటీడీఏ రోడ్, టెంపుల్ రోడ్, పలు కాలనీల్లో, ప్రధాన రహదారిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సా
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
దేశమంతా 79వ స్వతంత్ర దిన వేడుకలకు సిద్ధమవుతున్నది. మీరూ.. ఈ జెండా పండుగకు ప్రత్యేకంగా ముస్తాబవ్వాలని అనుకుంటున్నారా? అయితే.. మన త్రివర్ణ పతాకం నుంచి ప్రేరణ పొందిన ఫ్యాషన్కు జై కొట్టండి.
అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనలు ఆగస్టు 15 నుంచి మారనున్న కారణంగా వేలాది మంది పిల్లలు ముఖ్యంగా భారత్కు చెందినవారు స్వదేశాలకు తరలిపోవలసిన ముప్పును ఎదుర్కోనున్నారు.
Free Bus | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదివరకటిలా ఇంట్లో భర్త విసుక్కున్నా, కసురుకున్నా పడాల్సిన అవసరం లేదని.. ఫ్రీ బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్�
భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై స్వీకరించిన ప్రతీ దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి, వచ్చే నెల 15 నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్
భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను ఆగస్టు 15 లోగా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పెగడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శనివారం
ఆగస్టులో శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నదని, రానున్న మండలి సమావేశాలను పాత అసెంబ్లీ భవనంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు.