పంద్రాగస్టుకు పటిష్ట బందోబస్తు | గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారినే లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారు. ఈ నెల 15 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తెలిపారు. ఇప్పటికే వ్యా�
న్యూఢిల్లీ: భద్రతా కారణాలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్ర కోటను ఆగస్ట్ 15 వరకు మూసివేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు దాడి చేయవచ్చని నిఘా వర్గా�