August 15 | ఆగస్టు 15న ఖైదీల విడుదలకు గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఖైదీల విడుదలకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్తో సీఎం రేవంత్రెడ్డి సమావేశం అయ్యారు.
‘సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో రంగారెడ్డి జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నది.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో వేలాది కుటుంబాలు లబ్ధి పొందాయి.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహ
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పరిగి నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, విద్యాసంస్థలపై జాతీయ జెండా రెపరెపలాడింది. పరిగిలోని మున్సిప్ కోర్ట�
హోఠోఁపే సచ్చాయీ రహతీ హై జహా దిల్ మే సఫాయీ రహతీ హై హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై.. జిస్ దేశ్ మే గంగా బహతీ హై॥ హిందీ సినీగీత రచయిత శైలేంద్ రాసిన ఈ గీతం ప్రతీ భారతీయుడి హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. ‘ముఖంలో నిజాయత
Horoscope | ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లోని �
హైదరాబాద్ : పంద్రాగస్టు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు నగరంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని,
న్యూఢిల్లీ : కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 15న జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవ�
Bansilalpet | హైదరాబాద్ నగర ప్రజలను త్వరలో మరో పురాతన కట్టడం కనువిందు చేయనుంది. రాష్ట్రంలోని పురాతన కట్టడాల సంరక్షణలో భాగంగా నగరంలోని మోంజామార్కెట్, మోండా మార్కెట్, మీరాలం మండిని ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధ�
పంద్రాగస్టుకు పటిష్ట బందోబస్తు | గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారినే లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారు. ఈ నెల 15 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తెలిపారు. ఇప్పటికే వ్యా�
న్యూఢిల్లీ: భద్రతా కారణాలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్ర కోటను ఆగస్ట్ 15 వరకు మూసివేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు దాడి చేయవచ్చని నిఘా వర్గా�