తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-2లోనూ సగానికి సగమే హాజరు శాతం నమోదైంది. ఇటీవలి గ్రూప్-3 పరీక్షల్లోనూ ఇలాగే జరిగింది. దీంతో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను దాదాపు సగం మంది
గ్రేటర్లో ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యం నీరుగారుతున్నది. ఎక్కడి వ్యర్థాలు అక్కడే పేరుకుపోతున్నాయి. స్వచ్ఛత ప్రశ్నార్థకమవుతున్నది. చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా మూడున్నరేండ్ల కిందట డస్
ప్రభుత్వ పాఠశాలల్లో పారదర్శకత పెంచేందుకు విద్యాశాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. హాజరు శాతం పెంచడంతో పాటు పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది.
డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరితే ఇక నుంచి కచ్చితంగా తరగతులకు హాజరుకావాల్సిందే. 90 రోజుల కాలవ్యవధి సెమిస్టర్లోని అన్ని క్లాస్లకు హాజరైతే 10 మార్కులిస్తారు. అంతకన్నా తక్కువ క్లాసులకు హాజరైతే 9, 8 ఇలా విద్యార్�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హాజరు పక్కాగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించ�
హాజరు నమోదుకు చేతివేళ్లు పెట్టాల్సిన పనిలేదు.. కండ్లను స్కాన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం నడుచుకొంటూ వెళ్తే చాలు.. ఆటోమేటిక్గా హాజరు నమోదవుతుంది. ఇలాంటి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరును ఇక ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా నమోదు చేయనున్నారు. కూలీల నమోదులో పారదర్శకత, జవాబుదానితనం పెంచేందుకు ఈ చర్యలను చేప�
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న తెలంగాణ సర్కారు ఉపాధ్యాయులు, ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. నాణ్యమైన బోధన అందించడంతోపాటు విధి నిర్వహణ సక్రమంగా ఉ
కరోనా నేపథ్యంలో జేఎన్టీయూ నిర్ణయం.. పరీక్షల్లో చాయిస్ ప్రశ్నల కొనసాగింపు హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కనీస హాజరు శాతం నుంచి విద్యార్థులకు జేఎన్టీయూ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ల్లో పీఆర్సీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పీఆర్సీ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది . పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఈ రో�
జాతీయ సగటు కన్నా మెరుగైన స్థానం క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ నివేదికలో వెల్లడించిన సెస్ హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బడి పిల్లల హాజరుశాతం జాతీయ సగటు కంటే మెరుగ్గ�