Crime News | ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. అత్త, మామ, భార్యపై అల్లుడు కత్తితో దాడి చేయగా అత్త, మామ చనిపోగా భార్యకు తీవ్రగాయాలైన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
Murder | నవమాసాలు మోసి, రక్తం పంచి జన్మనిచ్చిన కన్నతల్లిని భర్తతో కలసి అతి దారుణంగా హతమార్చింది ఓ కూతురు. తమకు అన్ని విషయాల్లో అడ్డుపడుతుందనే కోపంతో గొంతు నూలిమి హత్య చేసి ప్రమాదవశాత్తు మరణించిందని తప్పుదోవ �
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఓ మహిళ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. సదరు మహిళ వలపు వల పేరుతో పలువురు పురుషులను లొంగదీసుకొని వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
Ap News | ఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది . జిల్లాలోని రావులపాలెం గౌతమి గోదావరి వంతెన వద్ద మహిళను ఆమె ఇద్దరు పిల్లలను ఓ నిందితుడు నదిలోకి తోసేసి కారులో పారిపోయాడు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దౌర్భాగ్య పాలన సాగిస్తూ పేదలపై భారం మోపుతోందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి అన్నారు. వంట గ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంపును నిరసిస్తూ పార్ట
చైన్ స్నాచర్ చేసిన పని.. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఐదు నెలల చిన్నారిని చైన్ స్నాచర్ బలితీసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున చైన్ స్నాచర్ను పట్టుకునే ప్రయత్నంలో...
బాలికల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన దారుణం విజయనగరం ఏజెన్సీలో జరిగింది. స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది...