‘గెలిచినా.. ఓడినా బీఆర్ఎస్తోనే నా ప్రయాణం. ఈ ఆత్మీయ సమ్మేళ నం సాక్షిగా ప్రకటిస్తున్నా. ఎట్టి పరిస్థితిల్లోనూ పార్టీ మారను. కేసీఆర్ వెంటే ఉంటా’ అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స్పష్టం
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. ఓడినందుకు అధైర్యపడవద్దని.. ముందున్న రోజులు మనవేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
Minister Mahmood Ali | అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు చేసింది ఏమీలేదు. ముస్లింలు అంటే ఓల్డ్ సిటీ అని ముద్ర వేసిన పార్టీలను పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali ) అన్నారు
బీఆర్ఎస్ పాలనలో కోటికాంతుల్లో తెలంగాణ వెలిగిపోతున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య ఆత
Minister Harish Rao Participating in Athmeeya Sammelanam at Narsapur, Narsapur, Athmeeya Sammelanam at Narsapur, Athmeeya Sammelanam, Minister Harish Rao, Harish Rao
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన వేలితో మన కళ్లల్లో మనమే పొడుచుకున్నట్టేనని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది.. కరెంట్ బంద్ అయింది.. పంటలు ఎండిపోతున్నాయి.
తమ అభ్యున్నతికి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి దివ్యాంగులంతా మద్దతుగా నిలవాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పిలుపునిచ్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా జీహెచ్ఎంసీ పరిధిలో ధూపదీప నైవేద్య పథకం అమలు చేసినందుకు ధూపదీప నైవేద్య అర్చక సంఘం గ్రేటర్ ప్రతినిధి బృందం బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి శ
రానున్న ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లి గ్రామ శివారులోని మంచిర�
భారత రాష్ట్ర సమితికి కార్యకర్తలే బలమని, పార్టీ కోసం పనిచేసే వారికి కచ్చితంగా సముచిత గౌరవం దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పార్టీ �
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ముఖ్య భూమిక పోషించబోతున్నారని, రానున్న కాలంలో సీఎం కేసీఆర్ ప్రధాని అవుతారని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు. గురువారం పండితాపురంలోని శ్రీ శ్రీన�