పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలో అగ్రగామిగా నిలిచిందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణతో పోటీపడే రాష్ర్టాలే లేవంటే అతిశయోక్తి కాదని స్పష్టం చే�
జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్�
స్వరాష్ట్రంలో పండుగలా వ్యవసాయం సాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రైతాంగాన్ని పరిరక్షించేందుకే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని పేర్కొన్నార
‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 25 నుంచి జరిగే బీఆర్ఎస్ పార్టీ అత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేస్తాం. వీటి నిర్వహణ జిల్లా ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి దిశానిర్దేశం మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేసుకుం
రాష్ట్రంలో మరో ఇరవై ఏండ్ల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు.
మండల కేంద్రంలో డిసెంబర్ ఒకటిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.