అధికారం కోసం తపిస్తున్న ప్రతిపక్ష నాయకుల కుట్రలు, కు తంత్రాలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ జోగుళాం బ గద్వాల జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. అలంపూర్ వ్యవసాయ మార�
ఇక రెండో ఫొటో& ఆత్మీయ సమ్మేళనాల పేరిట బీఆర్ఎస్ ప్రతినియోజకవర్గంలో భారీ సభలు నిర్వహించింది. తన మన తేడా లేకుండా వచ్చిన వేలాది మందితో మమేకమై, భోజనాల వేళ కొసరికొసరి వడ్డిస్తూ, వారికి పెట్టిందే తాము తింటున్�
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే పీఎం మోదీకి దడ అని బీఆర్ఎస్ జి ల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరె డ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనం నిర్�
అరవై లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించిందని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనంటూ స్పష్టం చేశా�
ఈ నెల 24న కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి త�
అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 25వ తేదీన నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్లో హోంమ�
అన్ని వర్గాలకు మంచి చేస్తున్న సీఎం కేసీఆర్ను మరచిపోవద్దని, మరోసారి అండగా ఉండాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. మహిళలు, రైతులు, దళితులు ఇలా సబ్బండవర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్ర�
తెలంగాణలో అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ లేదని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆ వెలుగును ఇచ్చారని, ఆయనే అద్భుత దీపం అని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. కష్టపడి మెదడు కరగదీసి రైతుల కోసం కరెంటు బాగుచేశ
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలో అగ్రగామిగా నిలిచిందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణతో పోటీపడే రాష్ర్టాలే లేవంటే అతిశయోక్తి కాదని స్పష్టం చే�
జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్�
స్వరాష్ట్రంలో పండుగలా వ్యవసాయం సాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రైతాంగాన్ని పరిరక్షించేందుకే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని పేర్కొన్నార
‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 25 నుంచి జరిగే బీఆర్ఎస్ పార్టీ అత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేస్తాం. వీటి నిర్వహణ జిల్లా ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి దిశానిర్దేశం మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేసుకుం
రాష్ట్రంలో మరో ఇరవై ఏండ్ల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు.
మండల కేంద్రంలో డిసెంబర్ ఒకటిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.