గుజరాత్లో వరుసగా రెండోసారి లోక్సభ ఎంపీగా ఎన్నికైన వారి ఆస్తులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల తొలి దశ లో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎ క్కువగా పోటీ పడుతున్నారని అసోసియేష న్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు లేద�
Criminal Cases | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల (Newly Elected MLAs) క్రిమినల్ కేసుల (Criminal Cases) చిట్టా బయటకు వచ్చింది. ఆ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేల్లో.. 17 మంది నేరచరిత్ర కలిగిన వారే.
Criminal Cases | దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధుల ఆస్తులు, ఇతర వివరాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ సర్వే సంస్థ మధ్యప్రదేశ్ (
‘కుక్క తోక వంకర’ అన్నట్టు ఉన్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్టని ఆ పత్రిక.. తెలంగాణ వ్యతిరేక అంశాలపై మాత్రం వల్లమాలిన ప్రేమ చూపుతున్నది.
చండీగఢ్: పంజాబ్లో కొలువుతీరిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంలో ఏడుగురు మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో నలుగురు మంత్రులు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ �
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాల వెల్లువతో 2019-20లో బీజేపీ ఆదాయం 50 శాతం పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ఆధారంగా కాషాయ పార్టీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చ�
న్యూఢిల్లీ: ఈ మధ్య కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టిన విషయం తెలుసు కదా. దీంతో కేబినెట్లో మొత్తం మంత్రుల సంఖ్య 78కి చేరింది. అయితే వీళ్లలో 90 శాతం మంది కోటీశ్వరులే కాగా.. 4
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడుత బరిలో ఉన్న 372 మంది అభ్యర్థుల్లో దాదాపు 22శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒ
న్యూఢిల్లీ: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చు అని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ను 2018లో ప్రవేశపెట్టన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాం�