దేశంలోని 47 శాతం మంత్రులు తమపై హత్య, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలతోసహా తీవ్ర నేరారోపణలతో కూడిన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది.
రిజిస్ట్రేషన్ అయినప్పటికీ గుర్తింపు లేని రాజకీయ పార్టీల ఆదాయాలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమాంతంగా 223 శాతం పెరిగిపోయాయి. వీటిలో 73 శాతం పార్టీలు తమ ఆర్థిక వివరాలను బహిర్గతం చేయడంలో విఫలమైనట్లు ఎన్జీఓ అసోసి�
ఆయా సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ ఎత్తున విరాళాలు స్వీకరించిన జాతీయ రాజకీయ పార్టీగా బీజేపీ మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8,358 విరాళాల ద్వారా బీజేపీ రూ.2,243 కోట్లను పొందింది. ఈ విషయాన్న�
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా రూ.4,340.47 కోట్లు పొందిన కేంద్రంలోని అధికార బీజేపీ మొదటిస్థానంలో నిలిచింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే కమలం పార్టీ �
గత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో తేడాలున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ సంచలన విషయం వెల్లడించింది. ఏకంగా 538 లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్ల మధ్�
గుజరాత్లో వరుసగా రెండోసారి లోక్సభ ఎంపీగా ఎన్నికైన వారి ఆస్తులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల తొలి దశ లో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎ క్కువగా పోటీ పడుతున్నారని అసోసియేష న్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు లేద�
Criminal Cases | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల (Newly Elected MLAs) క్రిమినల్ కేసుల (Criminal Cases) చిట్టా బయటకు వచ్చింది. ఆ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేల్లో.. 17 మంది నేరచరిత్ర కలిగిన వారే.
Criminal Cases | దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధుల ఆస్తులు, ఇతర వివరాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ సర్వే సంస్థ మధ్యప్రదేశ్ (
‘కుక్క తోక వంకర’ అన్నట్టు ఉన్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్టని ఆ పత్రిక.. తెలంగాణ వ్యతిరేక అంశాలపై మాత్రం వల్లమాలిన ప్రేమ చూపుతున్నది.
చండీగఢ్: పంజాబ్లో కొలువుతీరిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంలో ఏడుగురు మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో నలుగురు మంత్రులు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ �
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాల వెల్లువతో 2019-20లో బీజేపీ ఆదాయం 50 శాతం పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ఆధారంగా కాషాయ పార్టీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చ�
న్యూఢిల్లీ: ఈ మధ్య కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టిన విషయం తెలుసు కదా. దీంతో కేబినెట్లో మొత్తం మంత్రుల సంఖ్య 78కి చేరింది. అయితే వీళ్లలో 90 శాతం మంది కోటీశ్వరులే కాగా.. 4
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడుత బరిలో ఉన్న 372 మంది అభ్యర్థుల్లో దాదాపు 22శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒ