యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో ప్రజారోగ్యం, పర్యావరణాన్ని దెబ్బతీసే అదానీ గ్రూప్కు చెందిన అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టమ�
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆకుపచ్చ కండువాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. రైతు సమస్యలపై మండలి, శాసన సభలో చర్చించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పట్ల పోలీసులు అత్యుత్సాహం చూపించారు. శాసనసభ ప్రవేశ మార్గం వద్ద హరీశ్రావును ఆపిన డీఎస్పీ సుదర్శన్.. ఆయన తీసుకెళ్తున్న పేపర్లను తనిఖీ చేయాలని ఆదేశించార�
BRS | ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ.. ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి బయల్దేరారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ �
BRS | ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే
బీఆర్ఎస్ అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మాజీమంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన వాస్తవ అప్పులు రూ. 4.17 లక్షల కోట్లు అయితే రూ.7 లక్షల కోట్లు అని చెప్తూ డిప్యూటీ సీఎ
రాష్ట్ర శాసనసభ ఆవరణలో మునుపెన్నడూ లేనివిధంగా వందలాది మంది మార్షల్స్ను మోహరించారు. ఏదైనా గొడవ జరిగితే మాత్రమే స్పీకర్ అనుమతితో మార్షల్స్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బయటకు తీసుకెళ్తారు.
లగచర్ల అంశంపై శాసనసభలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతుల బేడీల విషయంలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించాలని ప్లకార్డులు పట్టుక�
Harish Rao | బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ తరఫున బీఏసీ మీటింగ్లో డిమాండ్ చేశామని తెలిపారు. కానీ ఎన్ని రోజులు సభ
పెండింగ్ బిల్లు లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్లు చలో హైదరాబాద్ తలపెట్టిన నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించా