NDA seat-sharing deal | వచ్చే నెలలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాలను ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 243 స్థానాలకుగాను బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి.
Professor KC Sinha | బీహార్కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ప్రొఫెసర్ కేసీ సిన్హా తొలిసారి ఎన్నికల పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. బీజేపీ కంచుకోట అయిన పాట్నాలోని �
Bihar elections | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) అన్ని విధాలుగా సిద్ధమైంది. నవంబర్ 22 లోగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామ
KTR | మహారాష్ట్ర ప్రజలను మోసం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన అబద్ధాలను ఆ రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టి తగిన బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు.
RJD | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand assembly polls) తేదీ దగ్గర పడుతుండటంతో అధికార జేఎంఎం-కాంగ్రెస్ పార్టీల కూటమి సీట్ల పంపకంపై ముమ్మర కసరత్తు చేస్తోంది. జార్ఖండ్లోని మొత్తం 81 స్థానాలకుగాను కాంగ్రెస్, జేఎంఎం కలి�
Cow As 'Rajya Mata' | మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేద కాలం నుంచి దేశీయ గోవుల ప్రాముఖ్యత, వాటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ �
ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా హామీలు ఇచ్చే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణల
BJP Manifesto | దాదాపు పదేండ్ల తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు (assembly polls) జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఇవాళ తన మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
Assembly Polls | లోక్సభ ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) ఇవాళ షెడ్యూల్ విడుదల కానుంది.
Uddhav Thackeray | అసెంబ్లీ ఎన్నికల తర్వాత ‘నువ్వుంటావో, నేనుంటానో తేల్చుకుందాం’ అని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను ఈ మేరకు ఆయన సవాల్ చేశారు.
NIA raids: చత్తీస్ఘడ్లో ఎన్ఐఏ అధికారులు 2.98 లక్షల నగదు సీజ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ పోలింగ్ పార్టీపై నక్సల్స్ ఐఈడీ దాడికి పాల్పడ్డారు. ఆ కేసుతో లింకున్న ఆరు ప్రదేశాల్లో ఇవాళ ఎన్ఐఏ సోద�
Lok Sabha Elections 2024 | జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించనున్నారు. జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తె�
కేంద్రంలో నరేంద్ర మోదీని గద్దె దించే ప్రధాన లక్ష్యంతో కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి తదుపరి సమావేశం ఈనెల 19న దేశ రాజధాని ఢిల్లీలో జరుగనుంది.