బెట్టింగ్.. బెట్టింగ్.. బెట్టింగ్.. రెండు తెలుగు రాష్ర్టాల్లో పార్లమెంటు ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్ని�
అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని ఈసీ పేర్కొన్నది. ఎన్నికల షెడ్యూల్లో ఈ రెండు రాష్ర్టాల్లోనూ 4వ తేదీనే కౌంటింగ్ �
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీ�
Deputy CM Singh Deo: చత్తీస్ఘడ్ డిప్యూటీ సీఎం సింగ్ డియో 94 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ రాష్ట్రానికి చెందిన 13 మంది మంత్రుల్లో 9 మంది పరాజయం చవిచూశారు. 54 సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ�
తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సంఖ్య మూడుకు తగ్గింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారం కోల్పోయింది. తెలంగాణలో కొత్తగా అధ
చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Election Results) కాంగ్రెస్ పరాజయంపై ఆ పార్టీ నేతలు తలో రకంగా స్పందిస్తున్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో బీజేపీ రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా అయిదోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బ�
Chhattisgarh CM : చత్తీస్ఘడ్ సీఎంకు షాక్ తగలనున్నది. భూపేశ్ భగేల్ ఓటమి బాటలో ఉన్నారు. పటాన్ సీటు నుంచి ఆయన వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలుబడుతున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ�
నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్స్ తెరుస్తామని ఆయ�
గుజరాత్, హిమాచల్ప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకొంటుందా? పంజాబ్లో సత్తా చాటి ఊపుమీదున్న ఆప్ సంచలనం సృష్టిస్తుందా? కాంగ్రెస్ పునర్వైభవం సొంతం చేసుకుంటుందా?
హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ మరోసారి భ�