Assam Rifles : అస్సాం రైఫిల్స్ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం రాత్రి సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్లో సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తులు సైనికులే లక్ష్యంగా మెరుపు ద�
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లలో ఈ ఏడాది జనవరి 1 నాటికి 1.09 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో ప్రకటించారు.
మణిపూర్లోని చందల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్ చేపట్టిన ఆపరేషన్లో కనీసం పది మంది మిలిటెంట్లు మృతిచెందినట్టు తూర్పు కమాండ్ ఆర్మీ అధికారులు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ప్రాణాలకు తెగించిన సైనికుడికి విశ్వాసానికి మారుపేరైన శునకం తోడైతే.. శత్రువుల జాడ
కనిపెట్టడం, వారిని మట్టుపెట్టడం చాలా తేలిక. అందుకే సాయుధ బలగాలు సంక్లిష్టమైన సందర్భాల్లో జాగిలాలను ఆయుధంగా ఎంచుకుంటాయి.
Assam Rifles To Vacate | మూడు దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం కానున్నది. మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ఉన్న బెటాలియన్ ప్రధాన కార్యాలయాన్ని అస్సాం రైఫిల్స్ ఖాళీ చేయనున్నది. నగరానికి 15 కిలోమీటర్ల దూరానికి స్థావరాన్ని మార్చన�
మణిపూర్ మండిపోతున్నది. కానీ, అది వార్త కాదు. ఎందుకంటే, వార్త అనేది ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలి. రోజువారీ దినచర్య ముఖ్యాంశం కాదు కదా! ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి.
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లలో 84,106 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.
Manipur: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. దీంతో ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహ
jawan fires at colleagues | ఒక జవాన్ సహోద్యోగులపై గన్తో కాల్పులు జరిపాడు. (jawan fires at colleagues ) ఆ తర్వాత తనను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగులు జవాన్లు గాయపడ్డారు. మణిపూర్లో ఈ సంఘటన జరిగింది.
భారత్లోకి చొరబడిన మయన్మార్ సైనికులను కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపిస్తున్నది. గత కొంత మయన్మార్లో (Myanmar) సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం జరగుతున్నది.
కాగజ్నగర్ మండలం నజ్రూల్నగర్ విలేజ్ నంబర్-10కి చెందిన వికాస్, సులేఖ దంపతుల కుమార్తె ప్రీతి బసు 15 నెలల ఆర్మీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని రాగా, రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు ఘన స్వ
Heroin Seized | మిజోరాంలో అసోం రైఫిల్స్ ఘన విజయం సాధించింది. రూ.18కోట్లకుపైగా విలువైన హెరాయిన్, రూ.1.21 కోట్ల విలువైన లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నది. ఐదుగురు మయన్మార్ జాతీయులను సైతం చంపై జిల్లాలో అరెస్టు చే�
Manipur Violence | జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇంకా రగులుతూనే ఉన్నది. హింసాత్మక ఘటనలు చెలరేగి నాలుగు నెలలకు పైగా గడిచినా, నేటికీ రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణగడం లేదు.
Assam Rifles | ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ భారీగా జరుగుతున్నది. గత నాలుగేళ్లలో దాదాపు రూ.2400కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అసోం రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నది.