ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద సోమవారం 45వ అమరవీరుల సం స్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రగల్ జెండా అ మరవీరుల ఆశయ సాధన కమిటీ, ఆదివాసీ సంఘాలు,
క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా తీర్పును మంత్రి వివేకానందతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించి, ఎన్నిక నిర్వహించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. క్యాతనపల్లి మున్సిపాల
Thummidihetti | తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం అసాధ్యమని, సాంకేతికంగా, ఆర్థికంగానూ అది సాధ్యం కాదని తాజాగా ఎస్వీ కన్సల్టెన్సీ తేల్చింది. అక్కడి నుంచి 44 టీఎంసీలకు మించి నీళ్లు మళ్లించలేమని నిర్ధారించింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలకేంద్రంలోని చింతపల్లి పంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు.
జైనుర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల సమస్యలను పరిష్కరించుకోవాలని అసిఫాబాద్ జిల్లా డీఈ బండా వీరేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Asifabad BRS | ఫోన్ టాపింగ్ నెపంతో కేసీఆర్ ను విచారణకు పిలవడం కక్ష సాధింపు చర్య అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి , జిల్లా మున్సిపల్ ఇన్చార్జి , ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు.
బీఆర్ఎస్లోకి కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. సోమవారం మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భా రీగా బీఆర�
జైనూర్ మండల కేంద్రంలో ఈనెల 21న నిర్వహించబోయే విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుడు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని. ఏడీఈ డి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో కోరారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఓటర్లకు వింత పరీక్ష ఎదురైంది. గ్రామానికి చెందిన వగాడి శంకర్ రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ) మండలంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు (Maoists) పట్టుబడ్డారు. సోమవారం రాత్రి సిర్పూర్ అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వారికి తారస పడిన 16 మంది మావో�
బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులను భారీ మోజార్టీతో గెలిపించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం తరెబ్బెన మండలం గోలే టి, రెబ్బెన గ్రామ పంచాయతీల్లో �
అప్పుల బాధ భరించలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో జరిగింది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. సుంగాపూర్కు చెందిన కౌలు రైతు దుర్గం రాజయ్య (65) రూ. 2 లక్షలు అప్పు