ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యనందించి, రుచికరమైన భోజనం పెట్టాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం కాగజ్నగర్ పట్టణంలోని పాత ప్రభుత్వ ఉన్నత ప్రధానమంత్రి శ్రీ పాఠశాలను అదనపు కలెక్టర్ (స్థ
యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం రామగుండం కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యో గా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ అంబర్కిశోర్ ఝా ధ్యానం చేశ
రెండో విడత ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని ఆసిఫాబాద్ జిల్లా కరమెర మండలం కొఠారి గ్రామంలో సోమవారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్టు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపార�
రానున్న వర్షాకాలం నేపథ్యంలో విపత్తుల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు న్యూఢి
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద సోమవారం 45వ అమరవీరుల సం స్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రగల్ జెండా అ మరవీరుల ఆశయ సాధన కమిటీ, ఆదివాసీ సంఘాలు,
క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా తీర్పును మంత్రి వివేకానందతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించి, ఎన్నిక నిర్వహించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. క్యాతనపల్లి మున్సిపాల
Thummidihetti | తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం అసాధ్యమని, సాంకేతికంగా, ఆర్థికంగానూ అది సాధ్యం కాదని తాజాగా ఎస్వీ కన్సల్టెన్సీ తేల్చింది. అక్కడి నుంచి 44 టీఎంసీలకు మించి నీళ్లు మళ్లించలేమని నిర్ధారించింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలకేంద్రంలోని చింతపల్లి పంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు.
జైనుర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల సమస్యలను పరిష్కరించుకోవాలని అసిఫాబాద్ జిల్లా డీఈ బండా వీరేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.