Asian Games-2023 | చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్కు మరో బంగారు పతకం దక్కింది. శుక్రవారం సాయంత్రం జరిగిన మెన్స్ హాకీ ఫైనల్లో హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు జపాన్పై ఘన విజయం సాధించి గోల్డ�
Asian Games-2023 | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే భారత్ పతకాల సంఖ్య 91 కి చేరింది. అందులో 21 స్వర్ణాలు, 33 రజతాలు, 37 కాంస్యాలు ఉన్నాయి. వివిధ క్రీ�
Asian Games-2023 | ఆట ఏదైనా భారత్ చేతిలో పాకిస్థాన్కు పరాజయం శరామామూలు అయిపోయింది. క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో భారత్పై పాకిస్థాన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. ఆసియాకప్లోనూ భారత్పై పాక్కు మంచి ర
ఆసియాగేమ్స్ ముగియడానికి వస్తున్నా భారత ప్లేయర్ల పతక జోరు టాప్గేర్లో దూసుకెళుతున్నది. నిన్న, మొన్నటి వరకు అథ్లెట్లు పతకాల పంట పండించగా, తాజాగా తమ వంతు అన్నట్లు ఆర్చర్లు రెచ్చిపోతున్నారు. తమకు బాగా అచ్
Asian Games-2023 | ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. భారత క్రీడాకారుల జోరుతో ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 81 పతకాలు సాధించింది. అందులో 18 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి.
Asian Games-2023 | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 19వ ఆసియాడ్ మొదటి రోజు నుంచి భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే భారత్ సాధించిన పతకాల సం�
Asian Games-2023 | చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్కు పతకాల పంట పండుతూనే ఉన్నది. బుధవారం జరిగిన పురుషుల 5000 మీటర్ల పరుగు పందెం ఫైనల్ ఈవెంట్లో భారత్ అథ్లెట్, నాయబ్ సుబేదార్ అవినాష్ సాబిల్ రెండో స్థాన�
Asian Games-2023 | చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ టీమ్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. టోర్నీ ఆరంభం నుంచి ఓటమి అనేదే లేకుండా విజయపరంపర కొనసాగిస్తూ ఇవాళ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఆసియా క్రీడల్లో భారత మహిళా అథ్లెట్లు అసమాన పోరాట పటిమతో చరత్ర సృష్టించారు. భారత క్రీడా యవనికపై సరికొత్త అధ్యాయం లిఖిస్తూ.. పసిడి కాంతులతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. జావెలిన్ త్రోలో ఈటెను రికార
ఈషాసింగ్ విజయపథం యువతకు ఆదర్శమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన చెందిన బీబీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఈషా ఏషియన్
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 100; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ఆసియా క్రీడల్లో భారత జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో యువ భారత్ 23 పరుగుల తేడాతో నేపా�
ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన అగసర నందిని నేటి యువతకు ఆదర్శమని జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ అన్నారు. చైనా వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్ హెప్టాథ్లాన్లో కాంస్యం నెగ్గిన నందినిని
ఆసియా క్రీడల్లో సెంచరీ కొట్టడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. పోటీల తొమ్మిదో రోజు స్వర్ణం దక్కకపోయినా.. వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 7 పతకాలు చేరాయి.