టీ20 వరల్డ్కప్లో నిరాశ పరిచిన భారత మహిళల జట్టు తమకు అచ్చొచ్చిన ఆసియా కప్లో మరో ట్రోఫీ వేటకు సిద్ధమైంది. మెగా టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన భారత్ ఆదివారం దుబాయ్ వేదికగా థాయ్లాండ్తో జర�
IND vs PAK : ఐసీసీ నిర్వహించే వరల్డ్కప్ నుంచి ఆసియా కప్ వరకూ ఒకే గ్రూప్లో ఉండే దాయాదులు.. ఆసియా క్రీడల్లో (Asian Games 2026) మాత్రం వేర్వేరు గ్రూప్లో నిలిచాయి.
ఏసీసీ మహిళల ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యువ భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రాధాయాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. తొల
దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన ఆసియాకప్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ పేసర్ హరిస్ రవూఫ్ క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొవాల్సి వచ్చింది.
BCCI | ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసి విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందజేత విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై బీసీ
ఆసియా కప్ (Asia Cup) ముగిసినా భారత జట్టుకు ట్రోఫీ అందించకపోవడంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఫైనల్ తర్వాత ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) వ్యవహరించిన తీరు అం�
AB De Villiers | ఆసియా కప్ ఫైనల్ వివాదం ఇంకా కొనసాగుతుతూనే ఉన్నది. ఈ వివాదంలోకి దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో అభిమానులు మాజీ క్రికెటర్పై మండిపడుతున్నారు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఆసియాకప్ చిరస్మరణీయ విజయం మరిచిపోకముందే భారత్..స్వదేశంలో టెస్టు పోరాటం మొదలుపెట్టింది. ఆసియాకప్ గెలిచిన మూడు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్తో తొలి టెస్టుకు సిద్ధమైం
ఆసియా కప్ను విజయవంతంగా 9వ సారి దక్కించుకున్న భారత క్రికెట్ జట్టు వారం రోజులు కూడా తిరగకముందే మరో సిరీస్కు సిద్ధమైంది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమ్ఇండియా.. స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్టుల
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20లలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బ్యాటర్గా రికార్డులకెక్కాడు. ఆసియా కప్లో విధ్వంసక�
ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీ ఇవ్వకపోవడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. ట్రోఫీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ సొంతం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం దుబా
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు తమపై స్లెడ్జింగ్కు దిగినా వారికి విజయంతోనే బుద్ధి చెప్పామని భారత క్రికెటర్ తిలక్ వర్మ అన్నాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చి అసాధారణ బ్యా�