సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రా జ్యం నేడు జాతుల విముక్తి పోరాటాల పుణ్యమా అని పిడికెడు ప్రభావ ప్రాంతాలకు పరిమితమైపోయింది. నవ స్వతంత్ర దేశాలతో బ్రిటిష్ కామన్వెల్త్ ఏర్పాటు చేసి ఏదో రకంగా సంబంధ, బా�
ఒక అనూహ్య నిర్ణయంతో జపాన్ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. డిజిటల్ వ్యసనం తగ్గించడానికి, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి టయోకే పట్టణ పౌరులు ఇక నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని రోజుకు రె�
Jabardasth Nukaraju | 'పటాస్' కామెడీ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన నూకరాజు–ఆసియా జంట ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. పటాస్ తర్వాత 'జబర్దస్త్' షోలో స్కిట్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్ద�
ప్రపంచ ఆస్తుల్లో 43 శాతం కేవలం ఒక శాతం సంపన్న వర్గాల గుప్పిట్లోనే మగ్గుతున్నాయి. ఇదే ధోరణి మధ్యప్రాచ్యం, ఆసియా, యూరప్ దేశాల్లో కూడా కొనసాగుతున్నది. అక్కడ కూడా కేవలం ఒక శాతం సంపన్న వర్గాల చేతిలో 47 నుంచి 50 శాత
భారత్ను క్యాన్సర్ భూతం పీడిస్తున్నది. ఏటా ఈ ప్రాణాంత వ్యాధి బారిన పడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటున్నది. 2019లో భారత్లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, 9.3 లక్షల మంది ఆ మహమ్మ�
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ఎల్నినో కలవరపెడుతున్నది. తీవ్ర ఉష్ణ తాపానికి, భారత్సహా ఎన్నో దేశాల్లో కరువు పరిస్థితులకు ఎల్నినో కారణం కాగలదని సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఓ రీసెర్చ్ తెలిపింది.
భారతదేశ జనాభాలో సగం మంది 30 ఏండ్లలోపు వారు. అంటే, దాదాపు 72 కోట్ల మందితో కూడిన యువశక్తి ఉన్న దేశం మనది. ప్రపంచంలో ఏ దేశం వద్దా ఇంతటి యువశక్తి లేదు. సరైన విద్యను అందించటం ద్వారా, ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి నిర
లక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్).. ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెద్ద సవాళ్లలో ఇదొకటి. సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతుండటంతో నిత్యం భారీ ఎత్తున ఈ-వేస్ట్ పేరుకు పోతున్నది.
ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మహీంద్రాఅండ్ మహీంద్రా..దేశీయ మార్కెట్కు మరో నూతన బ్రాండ్ను పరిచయం చేయబోతున్నది. ఓజా బ్రాండ్తో 40 నూతన మాడళ్లను ఒకేసారి తీసుకురాబోతున్నది. తక్కువ బరువు కలిగిన ఈ బ�
ఊబకాయాన్ని నిరోధించేందుకు, చికిత్స అందించేందుకు సరైన చర్యలు తీసుకోకపోతే 2035 నాటికి భారతీయ చిన్నారుల్లో ఆ సమస్య ఏటా 1.9 శాతం పెరుగుతుందని ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ హెచ్చరించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. గతవారంరోజులుగా నష్టాలే పరమావధిగా కొనసాగిన సూచీలు బుధవారం ఒక్క శాతం వరకు కోలుకున్నాయి. ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు �
సువిశాలమైన 12.2 ఎకరాల స్థలంలో, రూ.2,251 కోట్లతో నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్ కార్యాలయం సర్వహంగులతో ముస్తాబైంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఆగ్నేసియాలోనే అతిపెద్ద యూఎస్ కాన్సులేట్ మరికొద్ది రోజుల్�