MLA Kotha Prabhakar Reddy | చేగుంట - మెదక్ రోడ్డులో ఆర్ఓబీ (Road over Bridge)మంజూరు కోసం పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి నాడు ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి వినతి పత్రాలు అందించారు.
Union Cabinet | కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా రాజస్థాన్లోని కోట-బుండిలో విమానాశ్రయం ఏర్ప
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.18,541 కోట్ల విలువైన పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో నాలుగు కొత్త సెమీకండక్టర�
Union Cabinet | రూ.2వేల కోట్ల వ్యయంతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రా�
Ashwini Vaishnav | ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రభుత్వం 1,400కిపైగా డిజిటల్ మీడియా యూఆర్ఎల్ (URL)లను బ్లాక్ చేసిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభకు తెలిపారు.
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం సికింద్రాబాద్ నుండి కాజీపేటకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల కోరిక మేరకు ఆలేరు రైల్వే స్టేషన్లో ఆగిన ఆయనకు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, మ�
Vande Bharat Express | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు హైస్పీడ్ రైళ్లను పెద్ద ఎత్తున తీసుకువస్తున్నది. అయితే, ప్రస్తుతం ఈ రైళ్ల వేగంపై ప్రశ్నలు తలెత్తు�
ప్రభుత్వరంగ సంస్థలైన ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో నవరత్న హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కి చేరుకున్నాయి. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఆదా�
మెదక్ నుంచి మీర్జాపల్లి వరకు రైల్వే లైన్ పొడిగించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రాసిన వినతి పత్రాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు �
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇతర నాయకులతో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష�
ఐఐటీ మండి ఆధ్వర్యంలోని ఒక స్టార్టప్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ ఆధారిత యోగా మ్యాట్ను కేంద్ర మంత్రులు ఎస్ జయశంకర్, అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్లకు కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరపు
పలువురు కేంద్ర మంత్రులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. హోం, విదేశాంగ, ఆరోగ్య, ఐటీ శాఖల మంత్రులు అమిత్ షా, జైశంకర్, నడ్డా, అశ్విని వైష్ణవ్ సహా ఇతర మంత్రులు పూజా కార్యాక్రమాల అనంతరం ఆయా మంత్రిత్వ శాఖల కార్యా
భూసేకరణలో ఎదురవుతున్న సవాళ్లతోనే ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టులో (Bullet Train Project) జాప్యం జరుగుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు.
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి కవచ్తో సంబంధం లేదని.. ఇంటర్లాకింగ్ సిస్టమ్లో మార్పుల కారణంగానే దుర్ఘటన జరిగిందని తెలిపారు.