పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు గాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నుంచి తనకు వ్యక్తిగత శిక్షణ కింద రూ. 4.50 లక్షలు, ‘టాప్స్' స్కీమ్ కింద రూ. 1.48 కోట్లు అందాయన్న వార్తలపై భారత బ్యాడ్మింటన్ డబు�
దేశంలో గత కొన్నేండ్లుగా క్రికెట్కు సమాంతరంగా క్రేజ్ సంపాదిస్తున్న బ్యాడ్మింటన్లో గడిచిన మూడు ఒలింపిక్స్లోనూ మనకు పతకం దక్కింది. 2012లో సైనా నెహ్వాల్ ఈ క్రీడలో తొలి పతకాన్ని అందిస్తే పీవీ సింధు.. 2016, 2020�
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగి మరోసారి నిరాశపరిచింది. మహిళల డబుల్స
భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు.. సంచలన ప్రదర్శనతో ఆసియా టీమ్ చాంపియన్షిప్లో తొలిసారి పతకం ఖాయం చేసుకుంది. మలేషియా వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో పీవీ సింధు సారథ్యంలోని భారత జట్టు సెమీఫైనల్కు దూసు�
భారత మహిళా డబుల్స్ షట్లర్స్ అశ్విని పొన్నప్ప, తనీష క్రాస్టొ బిడబ్ల్యుఎఫ్ తాజా ర్యాంకింగ్స్లో నాలుగు స్థానాలు మెరుగై 28వ ర్యాంక్కు చేరుకున్నారు. 36 ఏళ్ల అశ్విని, 20 ఏళ్ల తనీష ఈ యేడాది జనవరినుంచి డబుల్స్�