సమస్కలను పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వెళ్లిన ఆశ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసి అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని తెలంగాణ ఆశ కార్యకర్తల యూనియన్(సీఐటీయూ) నాయకులు
నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ఆయా గ్రామాల ఆశా కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు. మండలంలోని 43 గ్రామ పంచాయతీలకు చెందిన ఆశా కార్యకర్తలు కుభీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రభుత్వ మొండి వై�
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో శాంతియుత నిరసనలకు తావు లేకుండా పోయింది. సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తే అవకాశమే లేకుండా ప్రభుత్వం నిర్బంధ కాండ విధించింది. ఖాకీలతో రాజ్యాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ ప్ర
తమ డిమాండ్ల సాధన కోసం ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. బుధవారం ఉదయం ఆరు గంటలకే కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయ సిబ్�
ఎన్నికల సమయంలో ఆశ కార్యకర్తల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఉదయం ఏడు గంటల నుంచి ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అధికారులు ఎవరినీ ప్రధాన గేటు వైపు నుం�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆశవర్కర్లకు వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహిపాల్, పి.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవా
కేసీఆర్ హయాంలో మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు మెరుగైన వైద్యసేవలు అందాయి. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేసీఆర్ ప్రత్యేక చొరవతో వినూత్నమైన పథకాలు ప్రజల దరికి చేర్చారు. ఒకప్పుడు ‘నేను రాను బిడ్డ�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని కోరుతూ సోమవారం హైదరాబాద్లోని కోఠిలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా పోల�
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ
ఇప్పటికే పూర్తయిన కుష్టు(ఎల్సీడీసీ) సర్వేకు సంబంధించిన ఇన్సెంటివ్ బకాయిలు చెల్లించాలని ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. లేకుంటే మరో సర్వే చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా
తమపై పని భారాన్ని తగ్గించాలని ఆశవర్కర్లు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట నుం చి కలెక్టరేట్ వరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశవర్కర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదు
రాష్ట్ర ప్రభుత్వం ఆశవర్కర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని నిరసిస్తూ చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లే ఆశవర్కర్లను ముం దస్తుగా మట్టెవాడ పోలీసులు సోమవారం అరెస్టు చేశా�
ప్రభుత్వంపై ఆశలు కన్నెర్ర చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విస్మరించిందని ధ్వజమెత్తారు. వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్, నారాయణపేట కలెక్టరేట్లను, ఎమ్మెల్యే
తమకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం ఆశ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించి అందుబ�
రాష్ట్రంలోని ఆశవర్కర్లకు రూ.18 వేల చొప్పున వేతనాన్ని అమలు చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ఎస్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ గ్రామీణ ఆరోగ్య �