జ్ఞాపకశక్తి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆశ కార్యకర్తలు కన్నెర్ర చేశారు. ఇప్పటికే తీవ్ర పనిఒత్తిడితో సతమతమవుతుండగా.. పరీక్షల పేరిట మానసికంగా వేధించాలని సర్కారు చూస్తున్నదని ఆరోపిస్తూ ర�
ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీ యూ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ల ఎదుట గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.