రైతుబంధుపై నీ లినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో ఏది నిజమో అర్థం కాని అయోమయంలో రైతులు ఉన్నారు. రైతుబంధు స్థానంలో రైతు భర�
ఎన్నో ఆశలతో యాసంగి సీజన్లో రైతులు వరితోపాటు కూరగాయల పంటలు సాగు చేశారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని పంటలు సాగు చేసినా పూర్తి వేసవి రాకముందే చెరువులు, బావులు, కుంటల్లో నీరు అడుగంటడంతో ర�
అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేస్తున్నది. ఇటీవల ఎండలకు నీళ్లు లేక పంటలను ఎంతో కష్టపడి కాపాడుకుంటున్న రైతులకు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కన్నీటి బాధలు విగుల్చుతున్నాయి. ‘మూలిగే నక్కపై తాటిపండు పడింది’..
రాష్ట్ర వ్యాప్తంగా 6.28 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు తగ్గినట్టు వ్యవసాయ శాఖ పేర్కొన్నది. ఇందులో 5.75 లక్షల ఎకరాల్లో వరి సాగే ఉండడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి 72.58 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా ఈసారి మాత్రం 66.30 ల�
అడుగంటిన భూగర్భజలాలు. రాత్రీపగలు తేడా లేకుండా వచ్చిపోయే దొంగ కరెంటు... కాలిపోతున్న మోట ర్లు... ఎండుతున్న పంట చేన్లు... సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల వ్యాప్తంగా కరువు పరిస్థితులు దాపురించడంతో రైతులు ఇబ్బ�
యాసంగి సాగుపై అన్నదాత ఆగమవుతున్నడు. సాగునీరందక పంటలు ఎండుతున్నాయి. ఒకవైపు రోజురోజుకూ ఎండలు ముదురుతుండడం.. మరోవైపు భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతుండడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాజెక్టులు, క�
యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారిం ది. కరెంట్ కష్టాలు అధికమవడం.. జూ రాల, నెట్టెంపాడ్, ఆర్డీఎస్, తుమ్మిళ్ల త దితర ప్రాజెక్టుల కింద నీటి లభ్యత లేకపోవడంతో రై తులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. బోర్ల కింద అక్కడక
యాసంగి సాగు విషయంలో భద్రాద్రి జిల్లాలోనూ అదే తీరు కన్పిస్తోంది. జిల్లావ్యాప్తంగా నిరుడు 60 వేలకుపై చిలుకు ఎకరాల్లో యాసంగి సాగు జరుగగా.. సాగునీరు లేని కారణంగా అది ఈ ఏడాది కేవలం 36 వేల ఎకరాలకే పరిమితమైంది.
ఒకటో గ్యారెంటీ, రెండో గ్యారెంటీ అంటూ హామీలను అర్రాస్ పాటలా ప్రకటిస్తున్నారని కాంగ్రెస్ సర్కారుకు మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చురక అంటించారు. భగవంతుడు కూడా ఆ పార్టీ హామీలను అమలు చేయలేడని అన
“కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన రైతు రాజయ్య (పేరుమార్చాం)కు ఐదెకరాల వ్యవసాయ పొలం ఉన్నది. యాసంగిలో వరి నాటేందుకు రెండున్నర ఎకరాలు సిద్ధం చేసుకున్నాడు. వరి నాటే సమయం ఆసన్నమైంది. నాటు వేసే కూలీలక�
యాసంగి సాగులో వరినాట్లు పడ్డాయి.. ఇతర పంటల సాగు పూర్తయింది. మరో నెలన్నర అయితే పంటలు చేతికి వస్తాయి.. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇంకా వేస్తూనే ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో యాసంగ�
గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం అదునుకు అందేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. పెట్టుబడి సాయం వెనుకబడింది. కాలం గడిచిపోతున్నదని ఆందోళన చెందుతున్న అన్నదాతలు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస�
కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటినా రైతుబంధు జాడ కానరావడం లేదు. యాసంగి వరి పంట పొట్ట దశకొచ్చినా అన్నదాతలకు పంటల పెట్టుబడిసాయం పూర్తిస్థాయిలో అందలేదు. గడిచిన 60 రోజుల్లో కేవలం మూడు ఎకరాల్లోపు వ్�
యాసంగి సీజన్కు ఆరుతడి విధానంలో సాగు చేసేందుకు వివిధ రకాల అపరాల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు నందిపహాడ్ విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ ఆర్.కృష్ణవేణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కొత్తపాతల మేళవింపు పనులతో అన్నదాతలు బిజీబిజీగా ఉన్నారు. ఒకపక్క వానకాలం పంట ఉత్పత్తులు ఇళ్లకు చేరుతుండగా, మరోపక్క యాసంగి సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. వరినార్లు పోసుకోవడంతోపాటు పొలాలకు నీళ్లు పెట్టి నా