Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కేసు (liquor policy scam)లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీహార్ జైలు (Tihar Jail)కు వెళ్లిన విషయం తెలిసిందే. జైల్లో తొలిరోజు రాత్రి కేజ్రీవాల్ హాయిగా నిద్రపోయినట్లు జైలు వర్గాలు తెలిపాయి.
Arvind Kejriwal | జైల్లో చదువుకోవడానికి పుస్తకాలు, ఇంటి భోజనం, మందులు అనుమతించాలంటూ కేజ్రీ చేసిన అభ్యర్థనలకు కోర్టు ఆమోదం తెలిపింది (Court Has Allowed).
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా 370కి పైగా స్థానాల్లో గెలుస్తామని, కూటమి పార్టీలతో కలిపి 400 సీట్లు సాధిస్తామని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఊదరగొడుతున్నది.
ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు స్థానిక రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
Arvind Kejriwal | లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తునకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహకరించడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. అలాగే ఒక కీలక ప్రశ్నకు సమాధానంగా ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వ�
Arvind Kejriwal | జ్యుడీషియల్ కస్టడీలో చదవడానికి మూడు పుస్తకాలు (Three books), మందులు, ప్రత్యేక ఆహారం ఇలా మొత్తం ఐదు అభ్యర్థనలను అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కోర్టు ముందు ఉంచారు.
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసు (Delhi Excise policy case)లో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు.
INDIA bloc rally | లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి ప్రజలు అవకాశం ఇస్తే గొప్ప దేశాన్ని నిర్మిస్తామని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఢిల్లీలోని రాంలీలా మైదానంల�
Kalpana Soren | నరేంద్రమోదీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్న తీరుపై జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ మండిపడ్డారు. అప్పుడు హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసి జైల్లో ప�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉండటమే అందుకు ప్రధాన కారణమనే