Operation Ghazab lil-Haq: పాకిస్థాన్ చేపట్టిన ఆపరేషన్ ఘజబ్ లిల్-హక్లో సుమారు 331 మంది ఆఫ్ఘన్ తాలిబన్లు మరణించినట్లు ఆ దేశ మంత్రి అత్తావుల్లా త్రారర్ పేర్కొన్నారు. మరో 500 మంది ఆఫ్ఘన్ సిబ్బంది గాయపడినట్ల�
COAS | ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది భారత సైన్యం భవిష్యత్, దిశ, సాంకేతిక మార్పులు, మానవ కేంద్రీకృత విధానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. సాంకేతికత, భౌగోళిక కలయిక, సాంక�
Armed Forces | భారత సాయుధ బలగాలు పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ‘కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ - 2025 (Combined Commanders’ Conference (CCC) - 2025) నిర్వహించనున్నాయి. ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు ఈ కాన్ఫరెన్స్ కొనసాగనుంది.
Jagdish Devda | మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీ పాదాలకు సైన్యం నమస్కరిస్తుంది’ అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత సైన్యాన్ని కూడా బ�
Armed Reserve Mobilization | రాంనగర్, ఫిబ్రవరి 20 : ప్రతీ ఏటా ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు ఇచ్చే శిక్షణలో భాగంగా నిర్వహించే వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమం ఇవాళ ముగిసింది. పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ డీ �
ఆకాశంలో సగం.. అన్నింటా సగం అని ఉబ్బేయడమే తప్ప నిజానికి మహిళలకు ఇవ్వాల్సిన స్థానం ఇస్తున్నామా? అనే ప్రశ్న నిరంతరంగా ఎదురవుతూనే ఉంటుంది. చోటివ్వడం మాట అటుంచి ఉల్టా వివక్షకు గురిచేయడం జరుగుతుండటం మనం చూస్త�
Srishti Khullar | ఈ రిపబ్లిక్ డే వేడుకల పరేడ్లో అందరూ మహిళలే ఉన్న పటాలం పాల్గొననుంది. ఇలా అందరూ మహిళలే ఉన్న పటాలం రిపబ్లిక్ డే వేడుకల పరేడ్లో పాల్గొనడం చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఆర్మ్డ్ ఫో�
కదన రంగంలో శత్రువులకు వెన్నులో వణుకు పుట్టించే దేశీయ రైఫిల్ ‘ఉగ్రం’ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆవిష్కరించింది. డీఆర్డీవో ఆధ్వర్యంలోని ఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్ట
దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం, అత్యంత శౌర్యప్రతాపాలతో ప్రాణాలకు సైతం తెగించి దేశ సరిహద్దుల వద్ద పహారా కాయడం భారత త్రివిధ దళాల విధి. ఈ సందర్భంగా సాయుధ దళాలు ప్రదర్శించే దేశభక్తి, వారి ఆత్మైస్థెర్యానికి దే
నాగాలాండ్ (Nagaland), అరుణాచల్ప్రదేశ్లోని (Arunachal Pradesh) పలు ప్రాంతాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) కేంద్ర ప్రభ్తుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలలపాటు ఇది అమల్లో ఉంటుంద
Ukraine | రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తాము పది వేలకుపైగా సైనికులను కోల్పోయామని ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. గత ఫిబ్రవరి నుంచి జరుగుతున్న యుద్ధంలో సుమారు 10 వేల నుంచి 13 వేల
విజయ్దివస్ను పురస్కరించుకొని మంత్రి కే తారకరామారావు సాయుధ బలగాల గౌరవార్థం వారికి సెల్యూట్ అని ట్వీట్ చేశారు. ‘విజయ్దివస్ సందర్భంగా భారతదేశ ధైర్యవంతులైన, మనల్ని గర్వించేలా, సురక్షితంగా ఉంచుతున్�
కేంద్రం మొండిపట్టు..వ్యతిరేకత ఉన్నా ముందుకే నియామకాలపై త్రివిధ దళాల షెడ్యూల్ ప్రకటన ఆస్తులను ధ్వంసం చేయలేదని ధ్రువీకరణ ఇవ్వాలి అభ్యర్థులకు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి స్పష్టీకరణ దేశవ్యాప్తంగా త�