MEA | భారత్కు చెందిన ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి ఖతార్ కోర్టు విధించిన తగ్గించింది. ఖతార్లో గూఢచర్యం ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. విదేశాంగ శాఖ రంగంలోకి దిగి చర్�
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు (Palestine) మానవతా సహాయం (Humanitarian aid) అందించేందుకు భారత్ (India) సిద్ధమైంది. విపత్తు, సహాయ సామాగ్రి, అత్యవసర ఔషధాలను గాజాకు పంపించింది.
ఐక్యరాజ్యసమితి (ఐరాస), జెనీవాలోని ఇతర అంతర్జాతీయ సంస్థలకు శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి సోమవారం
నియమితులయ్యారు. ఆయన 2020 మార్చి నుంచి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు.
Arindam Bagchi | ఖలిస్తాన్ ఏర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్ - కెనడా మధ్య
పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో
ఆరోపించారు. ఆ
Rice Export | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందో అర్థం కావడంలేదు. ముఖ్యంగా ధాన్యం విషయంలో గందరగోళ ప్రకటనలు, నిర్ణయాలతో ప్రజలను తికమకపెడుతోంది. అన్ని దేశాలకు బియ్యం ఎగుమతుల (Rice Export)�
Arindam bagchi | కశ్మీర్ వివాదంపై జర్మనీ విదేశాంగ మంత్రి గత వారం బెర్లిన్లో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ముంబై దాడికి పాల్పడిన వారిని యూఎన్ భద్రతామండలి వెంబడిస్తున్న విషయం మరిచిపోవద్దని ఆరింద
అమెరికా చట్టసభ్యురాలు ఇల్హాన్ ఒమర్ పీఓకేలో పర్యటించారు. ఆ తర్వాత పాకిస్తాన్లో కూడా పర్యటించారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్తో భేటీ అయ్యారు. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. సం�
ఆపరేషన్ గంగా ఇంకా ముగియలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇప్పటికీ ఉక్రెయిన్లో తరలింపు కోసం 15 నుంచి 20 మంది భారతీయులు వేచి చూస్తున్నారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిం�
ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై తాము అన్ని దేశాల ప
ఉక్రెయిన్లోని భారతీయులను స్వదేశానికి చేర్చే విషయంపై కేంద్ర విదేశాంగ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను ఇప్పటికిప్పుడు, హడావుడిగా భారత దేశానికి తీసుకొచ్చే ఆల
న్యూఢిల్లీ: కర్నాటక రాష్ట్రంలో రాజుకున్న హిజబ్ వివాదంపై అమెరికా కామెంట్ చేసింది. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంబాసిడర్ రాషద్ హుస్సేన్ ఆ అంశంపై ఓ ట్వీట్ చేశారు. స్కూళ్లలో హిజబ్ను నిషేధిం