ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలోని ఐ.బి స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ బేస్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో టి.జి.ఎం.ఆర్.ఎస్ & జె.సి నల్లగొండ గర్ల్స్-1 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని
‘ ‘షష్టిపూర్తి’ అనేది కల్ట్ బ్లాక్ బస్టర్. ‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకూ ఏ నటుడికీ దక్కని సినీ ప్రయాణం నాకు దక్కింది. కొడుకు కథ చెబుతూనే తల్లిదండ్రుల గురించి అద్భుతంగా చూపించారు దర్శకుడు
‘ప్రస్తుతం విలువలతో కూడిన సినిమాలు రావడం తగ్గిపోయింది. ఈ కథలోని కుటుంబ భావోద్వేగాలు కట్టిపడేశాయి. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రేక్షకులు వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతారు’ అన్నారు రూపేశ్. స్వీయ నిర్మాణంలో ఆయ
‘మళ్లీరావా’ ‘దేవదాస్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది ఆకాంక్ష సింగ్. ఓవైపు వెబ్ సిరీస్లలో బిజీ ఆర్టిస్టుగా ఉంటూ సినిమాల్లో కూడా రాణిస్తున్నదీ భామ. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘షష్టిప�
రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘షష్టి పూర్తి’. పవన్ప్రభ దర్శకుడు. రూపేష్, ఆకాంక్ష సింగ్ నాయకానాయికలుగా నటించారు. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మించారు.
Archana | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి అర్చన (వేద శాస్త్రి). నేను, శ్రీరామదాస్ సినిమాలతో మంచి ఫేం సంపాదించిన ఈ భామ ఆ తర్వాత పలు తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించింది. చివరగా కృష్ణమ్మ సిన�
రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్' విడుదలైన 38ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడ విశేషం. ఇందులో రూపేష్, ఆకాం�
Rajendra Prasad-Archana | ముప్పై ఏడేళ్ల కిందట వచ్చిన లైడీస్ టైలర్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది.
‘లేడీస్ టైలర్' చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా చేయబోతున్నారు. ‘షష్టిపూర్తి’ పేరుతో తెరక�
మాన్యం కృష్ణ, అర్చన జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్'. పండు దర్శకుడు. ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ను ‘ధమాకా’ దర్శకుడు నక్కిన త్రినాథ్రావు విడుదల చేశారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. పట్నం వారం సందర్భంగా హైదరాబాద్కు చెందిన 50 వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు చెల్లించు