సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. పట్నం వారం సందర్భంగా హైదరాబాద్కు చెందిన 50 వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు చెల్లించు
గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ చెక్కు హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని అర్చన పుట్టుకతో బధిరురాలు. ఆమెకు హియరింగ్ మిష�