Himachal Pradesh : చండీఘడ్..కులు రహదారి పూర్తిగా వాహనాలతో స్తంభించిపోయింది. 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. వేల సంఖ్యలో వాహనాలు రోడ్డుపై ఉండిపోయాయి. దీంతో సుమారు 50 కోట్ల ఖరీదైన యాపిల్ పండ్లు ఆ ట్రక్కుల్
రోజుకు ఓ ఆపిల్ పండు తింటే డాక్టర్ అవసరం రాదని అంటారు. హిమాలయ పర్వత రాష్ర్టాలైన హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ మనదేశంలో ఆపిల్ పంటకు ప్రసిద్ధి. ప్రస్తుతం ఎన్నో రకాల ఆపిల్ పండ్లు సాగవుతున్నాయి. వాటిలో ఆరు ర
రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాలు యాపిల్ లో ఉంటాయి. ఈ పండ్లు మనకు సంపూర్ణ పోషణను �
రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని చెబుతుంటారు. అయితే ఈ నానుడి పూర్వకాలం నుంచి ఉన్నదే. దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఏమీ లేనప్పటికీ మనకు ప్రకృతిలో అందుబాటుల�
నెలసరి సమయంలో మహిళల ఇబ్బందుల గురించి చెప్పాల్సిన పనిలేదు. నొప్పి, తిమ్మిరి వేధిస్తుంటాయి. కొందరిలో ఫుడ్ క్రేవింగ్స్ కూడా కనిపిస్తుంటాయి. కానీ, ‘అది తినొద్దు.. ఇది తినొద్దు!’ అనే అపోహలు కూడా ఉంటాయి. అయితే,
‘యాన్ ఆపిల్ ఎ డే... కీప్స్ డాక్టర్ ఎవే’ అన్నది ఆంగ్ల సామెత. రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు అని దీని అర్థం. ఇది ఎంత వరకూ నిజం అన్నది పోషకాహార నిపుణులే తేల్చి చెప్పాల్సిన వ�
ప్రస్తుతం చాలా మంది అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని పాటిస్తున్నారు. ఉరుకుల పరుగుల బిజీ యుగంలో భోజనం చేసేందుకు కూడా సరిగ్గా టైమ్ ఉండడం లేదని చాలా మంది విచారిస్తున్నారు. అలాగే చాలా మంది ఆలస్యంగ�
మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో యాపిల్ ప్రధానమైంది అని చెప్పవచ్చు. ఈ పండ్లను చాలా మంది రెగ్యులర్గా తినరు. కేవలం జ్వరం వచ్చినప్పుడు లేదా ఒంట్లో బాగాలేనప్పుడ�
Black Diamond Apples | యాపిల్స్ (Apples ).. ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. అయితే, మనం ఇప్పటి వరకూ రెడ్ యాపిల్స్, గ్రీన్ యాపిల్స్ను మాత్రమే చూశాం.. తిన్నాం. కానీ బ్లాక్ యాపిల్స్ కూడా ఉంటాయని
ఉత్తర భారత దేశంలో (Northern Indian states) వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా నదులు, కాలువలు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి పలు రాష్ట్రాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హ�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఒకే రోజే పదివేల టన్నుల మేర పండ్ల క్రయ,విక్రయాలు జరిగాయి.