అపోలో హాస్పిటల్స్లో ప్రమోటర్లు తమ వాటాను తగ్గించుకున్నారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సునీత రెడ్డి తన వాటాల్లో 1.25 శాతం వాటాను విక్రయించడంతో రూ.1,395 కోట్ల నిధులు సమకూరాయి.
హెల్త్కేర్ సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూపు మళ్లీ బీమా రంగంలోకి అడుగుపెట్టింది. తన అనుబంధ సంస్థయైన అపోలో హెల్త్కో ఈ నూతన సేవలకు శ్రీకారం చుట్టింది.
Vishal | పందెం కోడి, భరణి, పొగరు, డిటెక్టివ్తోపాటు పలు సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విశాల్ (Vishal). అయితే మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరూ ఊహించని విధంగా విశాల్ మొహ�
నవ్వటం ఒక భోగం.. నవ్వించటం ఒక యోగం.. నవ్వకపోవటం ఒక రోగం..అని ప్రముఖ దర్శకుడు జంధ్యాల అన్న మాటలివి. కానీ, నవ్వటమే ఒకాయన పాలిట శాపం గా మారింది.నవ్వే సర్వరోగాలకు మందు అని చెప్పే వైద్యులే ఇప్పుడు ఆయనకు చికిత్సనంద
Apollo Hospitals : అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఇవాళ ఓ ప్రకటన చేసింది. అయోధ్యలో మల్టీ స్పెషాల్టీ ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు చెప్పింది. అక్కడ అన్ని రకాల అత్యాధునిక చికిత్సలు అందు
ప్రముఖ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ తన వ్యాపారాన్ని భారీగా విస్తరించబోతున్నది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.3 వేల కోట్లతో 2 వేల పడకలను ఏర్పాటు చేయబోతున్నట్టు అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ స
వినికిడి సమస్య ఉన్న రోగుల పాలిట వరంగా మారిన కాక్లియర్ ఇంప్లాంట్ విజయవంతమైన ఫలితాలు ఇస్తున్నాయని, ఈ క్రమంలో వినికిడి లోపం ఉన్న ఎంతో మంది బాధితులు తమ సమస్యను అంగవైకల్యంగా భావించి మానసికంగా బాధపడకుండా స�
హెల్త్కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశవ్యాప్తంగా నాణ్యమైన హెల్త్కేర్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా వచ్చే మూడేండ్లలో రూ.3,435 కోట్ల మూలధన పెట్టుబడ�
అపోలో హాస్పిటల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం సగానికి సగం తగ్గి రూ.167 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.
Mega Princess | టాలీవుడ్ స్టార్ నటుడు, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మంగళవారం తెల్లవారుజామునే ఓ తీపికబురు అందుకుంది. చిరంజీవికి మనవరాలు పుట్టింది. యంగ్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది.
అపోలో హాస్పిటల్స్ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.144 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అన్ని విభాగాలు అంచనాలకుమించి రాణించడంతో గతేడాది ఇదే త్రైమాసికంలో
అవయవదానంపై మరింత అవగాహన కల్పించేందుకు తెలంగాణ జీవన్దాన్, సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ముందుకొచ్చాయి. ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది రోగులకు కొత్త జీవితాన్ని అందించేందుకు అవయవదానంపై
హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి పట్ల భయాందోళన అవసరం లేదని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇన్ఫ్లూయెంజా కేసుల పెరుగుదలపై నిఘాను పెంచడంతో పాటు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెబుతున్నారు.