భారత్లో 25 ఏండ్ల క్రితం మొట్టమొదటి ‘చైల్డ్ లివర్ ట్రాన్స్ప్లాంట్' జరిగింది. 20 నెలల చిన్న పిల్లాడికి చేసిన ‘కాలేయ మార్పిడి’ శస్త్ర చికిత్స సక్సెస్ అవ్వటం న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో దవాఖాన వైద�
దేశంలోని 40 ఏండ్లలోపు మహిళలు 25శాతం రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నట్లు అపోలో హెల్త్ స్క్రీనింగ్ డేటా ఆధారంగా వెల్లడించింది. గ్లోబల్ మార్గదర్శకాల ప్రకారం 2018 నుంచి 2023వరకు ఐదేండ్ల పాటు పరిశోధించిన వివరా�
అనారోగ్యంతో అపోలో దవాఖానలో చేరి చికిత్స పొందిన ఎమ్మెల్సీ వాణీదేవి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. వారంక్రితం గుండె సంబంధిత సమస్యలతో దవాఖానలో చేరిన ఆమెకు డాక్టర్లు బైపాస్ సర్జరీ చేశారు.
ఏనుగు దాడి చేయడంతో జంతు సంరక్షుడు మరణించిన ఘటన నెహ్రూ జులాజికల్ పార్క్లో చోటు చేసుకున్నది. యానిమల్ కీపర్గా జూపార్క్లో విధులు నిర్వర్తిస్తున్న షాబాజ్ (23) శనివారం మధ్యాహ్నం తన విధులు ముగించుకొని తి�
గుండె జబ్బులకు మెరుగైన వైద్యం అందించడంలో ఉత్తర తెలంగాణలోనే పేరొందిన కరీంనగర్లోని అపోలో రీచ్ హాస్పిటల్ మరో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఒకేసారి గుండె, మెదడు శస్త్రచికిత్స చేసి ర
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్లో విషాదం నెలకొంది. డాక్టర్ మాజారుద్దీన్ అనే వ్యక్తి ఈ ఉదయం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యయత్నం చేశాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
Jayalalithaas Death:తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మరణంపై విచారణ చేపట్టాలని మాజీ జడ్జి అరుముగస్వామి కమిషన్ తన రిపోర్ట్లో అభిప్రాయపడ్డారు. జయలలిత ఏ రోజున, ఎన్ని గంటలకు మరణించిం
అత్యాధునిక రోబోటిక్ అసిస్ట్ యాంజియోప్లాస్టీ విధానం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను గుర్తించేందుకు కార్డియాటిక్ కేర్ను జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానలో అందుబాటులోకి తీసుకువచ్చామని అపోలో హాస్పిట�
అపోలో దవాఖానలో 15 శాతం, బసవతారకంలో 25 శాతం పడకలు బసవతారకంలో రోజూ 40%ఓపీ సేవలు అమలు చేయకపోతే చర్యలు హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని ప్రతిష్ఠాత్మకమైన
న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దేశరాజధాని ఢిల్లీలో ఉన్న ఆపోలో హాస్పిటల్ నుంచి ఇవాళ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. కడుపునొప్పి రావడంతో ఆయన్ను బుధవారం హాస్పిటల్లో చేర్పించారు. సీఎం భగవంత్ మ�
హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్ రావుకు మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలిం�