కత్తి మహేశ్ | నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ మృతి చెందాడు. గత కొద్ది రోజుల క్రితం కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం విదితమే
నిర్లక్ష్యంగా నా భార్యను చంపేశారు ఇప్పటికే రూ.56లక్షల బిల్లు కట్టా అయినా ప్రాణం దక్కనీయలే.. ఓ వైద్యుడి ఆవేదన బంజారాహిల్స్, జూన్ 3: జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖాన డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి తన భా�
న్యూఢిల్లీ, మే 28: దేశవ్యాప్తంగా ఉన్న తమ దవాఖానల్లో జూన్ రెండో వారం నుంచి స్పుత్నిక్ వీ టీకాను వేస్తామని అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రకటించింది. టీకా ధర రూ.1,195 అని తెలిపింది. ‘టీకాకు 995 రూపాయలు. మిగతా 200
డాక్టర్ రెడ్డీస్ లాబ్తో కలిసి పైలట్ ఫేజ్హైదరాబాద్: మే 17(నమస్తే తెలంగాణ): స్పుత్నిక్-వీ టీకాలతో దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస�
మాజీ మంత్రి| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీమంత్రి డాక్టర్ ఏకే వాలియా కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన దేశ రాజధానిలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
సినీ కార్మికులు ఉచిత వ్యాక్సిన్ | కరోనా క్రైసిస్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ నెల 22 నుంచి సినీ కార్మికులు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అపోలో ఆసుపత్రిలో టీకా పంప
పవన్ కల్యాణ్కు కరోనా పాజిటివ్ | జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్కు కరోనా బారినపడ్డారు. అపోలో దవాఖాన వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.
దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఒక రోగికి ఏక కాలంలో కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అపోలో ఆస్పత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియ�
వెన్నెముక, తుంటి కీళ్ల నొప్పిని కలిగించే యాంకైలోసింగ్ సమస్యను పరిష్కరించేందుకు జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి వైద్యులు దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ కోతతో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ను విజయవంత�